‘పుష్ప 2’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించింది చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ సినిమా కు సీక్వెల్గా ‘పుష్ప2’ తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకు�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 తో మాస్ తాండవం చూపించారు. రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్ర�
రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ను దాటేసింది. ఇ�
ఓ సినిమా హిట్టు పడగానే.. కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి టయ్యప్స్ క్రేజీనెస్ తెచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మ్యాడ్ నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి, వ�
పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో ఉంది. మొ�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలిక్ అయింది. మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలు పెట్టిన పుష్ప ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 1832 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. ఒ�
Dhoom : ధూమ్ ఫ్రాంఛైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్రాంచైజీ పై భారతీయ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. గత 35 రోజు