పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే విదేశాల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ని దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, ప్రస్తుతం…
ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ వారంలో అల్లు అయాన్ బర్త్ డే కాగా, వచ్చే వారం అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఏప్రిల్ 3న అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా.. బన్నీ తన షూటింగ్ షెడ్యూల్స్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోగా హ్యాపీ బర్త్ డే చిన్నిబాబు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా…
అట్లీ-అల్లు అర్జున్ ప్రాజెక్ట్లో కేవలం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేను మాత్రమే కథానాయికగా రివీల్ చేశారు మేకర్స్. కానీ సినిమాలో ముగ్గురు, నలుగురు భామలకు స్కోప్ ఉందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్లో బన్నీ త్రీ ఫోర్ రోల్స్ చేస్తున్నాడని.. ఆ క్యారెక్టర్స్కు జోడీగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ను ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ సినిమాలో నేను లేను మహా ప్రభో అని సీతా మహాలక్ష్మీ మొరపెట్టుకుంటున్నా..…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22/A6) ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సరికొత్త దృశ్య కావ్యంగా ఈ సినిమాను అట్లీ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ యాక్షన్, గుండెకు హత్తుకునే ఎమోషన్స్ సహా గ్రాండ్ విజువల్స్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేస్తున్న ప్రాజెక్ట్పై దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి రోజురోజుకు ఏదో కొత్తదాన్ని డిస్కవర్ చేస్తున్నాము. అభిమానులు ఎంతగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారో తనకైతే అంతకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ గా ఉంది. “మీకు అప్డేట్ ఇవ్వాలని నాకు చాలా ఉంది. తప్పకుండా మేము అభిమానులకు సర్ఫరైజ్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం. నన్ను నమ్మండి ఫ్యాన్స్ ఈ సినిమాను మాక్సిమమ్ …
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్ ప్లానింగ్తో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు, ముఖ్యంగా ఆయన ఎంచుకుంటున్న దర్శకుల జాబితా చూస్తుంటే, బన్నీ చూపు పూర్తిగా పొరుగు రాష్ట్రం వైపు మళ్లిందా? అనే చర్చ మొదలైంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో అల్లు అర్జున్ ఒకరు, ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.…
తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు కోలీవుడ్ గేమ్ ఛేంజర్గా మారుతున్నారా?. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సడెన్గా మరో కోలీవుడ్ టాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనక రీజన్ ఏంటి?, కోలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా?. ఒకప్పుడు కోలీవుడ్ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అట్లీ సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అనౌన్స్మెంట్ రాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్కా మాఫియా బ్యాక్డ్రాప్లో, ఒక పవర్ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథతో అట్లీ ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also…
టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించుకున్న లోకేష్ కనగరాజ్కు, అల్లు అర్జున్తో సినిమా చేయడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లుగా ఒక…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ (AA22 x A6) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న…