Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్, సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇద్దరూ ఆ ప్రపోజల్ను తిరస్కరించినట్లు సమాచారం. కారణం, పుష్ప సెకండ్ పార్ట్ గత ఏడాది డిసెంబర్లోనే విడుదలైంది.
Also Read
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
కానీ బాహుబలి సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి ఆ సినిమా మీద ఇప్పటికీ క్రేజ్ కొనసాగుతోంది. కాబట్టి గత ఏడాది విడుదలైన సినిమాను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయడం సరైందేమీ కాదని వారు భావించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సుకుమార్ కూడా ఈ కటింగ్ చూసుకునేంత ఖాళీగా లేరని, ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పట్లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేసే ఆలోచన లేదని చెబుతున్నారు. రామ్ చరణ్తో సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ పుష్ప మూడవ భాగంపై దృష్టి కేంద్రీకరించనున్నారని, అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా పూర్తవగానే సుకుమార్ ప్రాజెక్టుపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!