Bihar : బీహార్లో మద్య నిషేధం ఉంది. ఇక్కడ మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. దీని తర్వాత కూడా బీహార్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద ఎత్తున మద్యం సరుకు సరఫరా అవుతుంది.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు.
మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చాలా మంది ప్రజలు ఆవు, గేదె లేదా మేక పాలను తాగుతారు. అయితే, పాలలో ఆల్కహాల్ శాతాన్ని కలిగివున్న జంతువు ఒకటి ఉంది. బీర్ లేదా విస్కీ కంటే ఎక్కువ మద్యం మత్తు ఈ పాలు తాగితే కలుగుతుంది. ఆ జంతువుత మరేదో కాదు అది ఏనుగు. ఆడ ఏనుగు పాలలో దాదాపు 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఎందుకంటే ఏనుగులు చెరకును చాలా…
తల్లి దండ్రులకు ఎటువంటి అలవాటు ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.. ఇప్పుడు కాకపోయినా పెద్దయ్యే కొద్ది ఆ అలవాట్లను వాళ్లు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు.. అందుకే కొన్ని పనులు పిల్లల ముందు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో నిత్యం దంపతుల మధ్య జరిగే గొడవలు చిన్నారుల మనసత్వంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అలాగే పెద్దలు ఏం చేస్తారో పిల్లుల అదే చూసి నేర్చుకుంటారని తెలిసిందే. ఇక పెద్దల ఆరోగ్యం కూడా చిన్నారుల ఆరోగ్యంపై…
తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు.
రిలాక్స్ అయ్యేందుకు ఓ పెగ్ వేస్తే ఫరవాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తుంటారు. రోజు అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. హ్యాంగోవర్ అంటే మందు తాగిన తరువాత శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఇది ఓ సారి వచ్చిందంటే తగ్గేందుకు చాలా టైం పడుతుంది.
Buldhana Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది.
Alcohol: ఇప్పుడున్న కాలంలో మద్యపానం వినియోగం అనేది చాలా పెరిగింది. చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు. ఆల్కాహాల్ తాగడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. యువత నుంచి వృద్ధుల దాకా ఆల్కాహాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆల్కాహాల్ తీసుకోవడం ఉంటే పర్వాలేదు కానీ