Home
Alcohol
Alcohol News
-
Alcohol With Drinks: మందులో ఆ డ్రింక్ మిక్స్ చేసుకొని తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్!
Alcohol With Drinks : జోష్ పెంచుతుందనుకున్న డ్రింక్… గుండెకు ముప్పు తెస్తే? పార్టీలు, వేడుకలు, స్నేహితుల సమావేశాల్లో మద్యం గ్లాస్లో ఎనర్జీ డ్రింక్ కలపడం ఇప్పుడు చాలా మందికి సాధారణ అలవాటుగా మారింది. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. రాత్రంతా ఉత్సాహంగా ఉండటానికి, అలసట లేకుండా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన మార్గమని చాలామంది భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ దీన వెనుక ఉన్న ప్రమాదాలను హెచ్చరిస్తున్నారు. కాసేపు ఉత్సాహం… -
Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..
జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ రచ్చ చేశారు. మహిళను ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అనే బాధ్యత మరిచిన ఓ కానిస్టేబుల్ హంగామా చేశాడు. మద్యం మత్తులో వాహనం నడిపి మహిళను ఢీకొట్టడమే కాకుండా, తాను కానిస్టేబుల్ అంటూ అహంకార ప్రవర్తన చూపించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను, మద్యం మత్తులో అతివేగంగా వస్తూ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు కానిస్టేబుల్ వెంకటేష్.… -
Wine Bottle: తవ్వకాలల్లో బయటపడ్డ 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్.. టేస్ట్ చూసిన నిపుణులు.. చివరకు
వందల ఏళ్లనాటి మద్యం బాటిల్స్ వెలుగు చూసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఉతా రాష్ట్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్ను గుర్తించారు. స్కీ రిసార్ట్ ప్రాంతంలో తవ్వకాలలో ఈ బాటిల్ బయటపడింది. ఇది 1870- 1890 మధ్య కాలం నాటిదని భావిస్తున్నారు. ఉతాలో దొరికిన ఈ వైన్ బాటిల్ నిండుగా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ బాటిల్ అద్భుతమైన స్థితిలో ఉందని, దాని కార్క్ చెక్కుచెదరకుండా ఉందని కనుగొన్నారు. దాని రుచిని… -
Alcohol Affects: ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Alcohol Affects: చాలామంది మానసిక ఉల్లాసం, ఆనందం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ను మితంగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలై తాత్కాలికంగా హుషారు, ఆనందం కలుగుతుంది. అయితే తినేదైనా, తాగేదైనా పరిమితి మించితే సమస్యలు తప్పవు. ఆల్కహాల్ విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఎందుకంటే అతిగా మద్యం తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాస కూడా నెమ్మదిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా… -
Governor Grandson Harassment: గవర్నర్ మనవడి భార్య వరకట్న ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి భార్య దివ్య గెహ్లాట్ వరకట్న వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Uttarakhand: ఇలా తయారయ్యారేంట్రా.. తప్ప తాగి నన్ను రే*ప్ చేయండంటూ యువతి హల్ చల్..
కఠిన చట్టాలు అమలవుతున్నా.. మహిళలపై వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి తప్పతాగి నన్ను రేప్ చేయండి అంటూ హల్ చల్ చేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. యువతి తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీడం పేరిట యువత చేస్తున్న పనులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Also Read:Nellore Murder… -
Hyderabad: మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also… -
Man Kills Mother: దారుణం.. రూ.3 లక్షల కోసం.. కన్న తల్లినే..
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు నేరస్థులు. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో, భూమి డబ్బు కోసం ఒక కొడుకు తన వృద్ధ తల్లిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. Read Also:History: స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా.. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో సంబంధాలను సిగ్గుపడేలా చేసే హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భూమి, డబ్బు కోసం దురాశతో ఓ… -
Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్లో కల్లు దొరకక పిచ్చిపిచ్చిగా ప్రవర్తన.. హాస్పిటల్లో 10 మందికి చికిత్స
Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్ నగర శివారులో కల్లుకు అలవాటు పడిన పలువురు మత్తు కల్లు దొరక్క పోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో 10 మందిని వారి బంధువులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు. -
CP CV Anand: మద్యం సేవించి స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలే..
డ్రంకన్ డ్రైవ్ లో స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుబడిన ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీవీ ఆనంద్.. బ్రీత్ ఎనలైజర్ పరికరాలను స్కూల్ మేనేజ్మెంట్లు దగ్గర ఉంచుకోవాలి అన్నారు. బస్సు డ్రైవర్ల పరిస్థితిని బట్టి అవసరమైతే వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!