MP : మద్యం వ్యసనం ఎన్నో సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యం సేవించే ప్రతి వ్యక్తి చెడ్డవాడని దీని అర్థం కాదు. కానీ దాని మాయలో పడితే ఏం చేస్తారో కూడా అర్థం కాదు.
Skin Will Stay Young : వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి ఒక్కరికి కాలంతో పాటు వయస్సుతో మీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ., కొన్నిసార్లు ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. దీనిని అకాల వృద్ధాప్యం అంటారు. దీనికి కారణాలు చెడు జీవనశైలి, పర్యావరణ కారణాలు. అకాల వృద్ధాప్యం అంటే కనపడే అత్యంత సాధారణ లక్షణాలు ముడతలు, వయస్సు మచ్చలు, పొడిబారడం లేదా చర్మపు రంగులో మార్పు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి…
Alcohol: ఆల్కహాల్లో ఎనర్జీ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల ప్రమాదం బారినపడే అవకాశం ఉందని ఇటాలియన్ యూనివర్సిటీ పరిశోధన బృందం తేల్చింది. ఈ టీం ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Alcohol : మద్యం వల్ల ఏటా 26 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది మద్యం, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు.
Alcohol Kills: ఆల్కహాల్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతీ ఏడాది ఆల్కహాల్ వల్ల 30 లక్షల మంది వరకు చనిపోతున్నట్లు మంగళవారం వెల్లడించింది.
Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం.. జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు…
Alcohol Drinking: చాలామంది మద్యపానాన్ని హాబీగా ప్రారంభించి దానిని అలవాటుగా మార్చుకుంటారు. కానీ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు పదే పదే చెబుతున్నారు.
‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానీ కరం’ అని ఎన్నిసార్లు చెప్పిన కొందరు మానుకునేందుకు ఇష్టపడరు. వాళ్లు మానుకుందాం అనుకున్నా ఆ వ్యసనం వారిని వదలదు. మొదట సరదాగా మొదలై.. అలవాటుగా మారుతుంది. చివరకు వ్యసనమై వేధిస్తుంది.
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఆధునిక జీవనశైలి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సకాలంలో చికిత్స పొందకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శారీరక, మానసికంగా ప్రభావితులవుతారు. ఒత్తిడి వల్ల నియంత్రణ కోల్పోతారు. ఇది చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది.