Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Alcohol

Alcohol News

    • మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి
      #క్రైమ్

      మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి

      దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్ ఎల్బీనగర్‎లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు…
    • అక్కడ నవ్వడంపై నిషేధం.. కారణం ఇదే..!
      #Top Story

      అక్కడ నవ్వడంపై నిషేధం.. కారణం ఇదే..!

      నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు కూడా లేకపోలేదు.. అయితే, ఆ నవ్వు గోల ఎలా ఉన్నా.. సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా.. తాజాగా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది.. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్‌కు…
    • దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
      #Top Story

      దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

      హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు. READ ALSO బంజారాహిల్స్‌లో…
    • చీప్ లిక్కర్ బ్రాండ్ కలుపుతూ కనిపించిన బుట్టబొమ్మ.. వరస్ట్ టేస్ట్ అంటున్న నెటిజన్స్
      #సినిమా న్యూస్

      చీప్ లిక్కర్ బ్రాండ్ కలుపుతూ కనిపించిన బుట్టబొమ్మ.. వరస్ట్ టేస్ట్ అంటున్న నెటిజన్స్

      ప్రస్తుతం స్టార్‌లు అందరూ ఒక పక్క సినిమాలు.. మరోపక్క ప్రకటనలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసి నెటిజనుల ట్రోల్ కి గురైంది. ఆల్కహాల్ ప్రమోషన్స్ పూజాకి కొత్త కాదు.. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మడు బ్రాండ్ గురించి మాట్లాడింది. ఇక తాజాగా మరోసారి బుట్టబొమ్మ ఆల్కహాల్ ప్రమోషన్…
    • మద్యంపై పన్ను రేట్లు సవరణ.. ఉత్తర్వులు జారీ.. కొత్త ధరలు ఇలా..!
      #Top Story

      మద్యంపై పన్ను రేట్లు సవరణ.. ఉత్తర్వులు జారీ.. కొత్త ధరలు ఇలా..!

      మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది ఏపీ అబ్కారీ శాఖ.. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేశారు.. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు జరిగాయి.. రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వర్తింపజేయగా.. రూ. 400 నుంచి రూ.…
    • వ్యాక్సిన్ తీసుకున్న వారికే అక్క‌డ మ‌ద్యం…
      #Top Story

      వ్యాక్సిన్ తీసుకున్న వారికే అక్క‌డ మ‌ద్యం…

      క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టాలి అంటే త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న మార్గం.  దీంతో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.  అంతేకాదు, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, త‌మిళ‌నాడులోని నీల‌గిరి అధికారులు వినూత్న‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.  త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హిస్తుంది.  నీల‌గిరిలోని మ‌ద్యం దుకాణాల్లో మ‌ద్యం కొనుగోలు చేయాలంటే త‌ప్ప‌ని స‌రిగా ఆధార్ కార్డుతో పాటుగా,…
    • వైరల్ పిక్స్: మందు గ్లాస్ తో భూమిక
      #సినిమా న్యూస్

      వైరల్ పిక్స్: మందు గ్లాస్ తో భూమిక

      టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన భూమిక చావ్లా… స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే యోగా టీచర్‌ భ‌ర‌త్ ఠాకూర్‌ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల ఈ సీనియర్‌ నటి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. నచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు కీలక పాత్రల్లో తళుక్కుమంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, పర్సనల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే, తాజాగా…
    • ‘బ్రాందీ డైరీస్’ లో ఆల్కహాలే హీరో!
      #సినిమా న్యూస్

      ‘బ్రాందీ డైరీస్’ లో ఆల్కహాలే హీరో!

      ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్‌’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్‌ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్‌ డ్రీమర్స్‌ పతాకంపై లేళ్ల శ్రీకాంత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్‌ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా…
    • ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ సోకదా.. అసలు వాస్తవం ఏంటి ?
      #జాతీయం

      ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ సోకదా.. అసలు వాస్తవం ఏంటి ?

      కరోనా సోకదని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పంజాబ్ ఎక్స్పర్ట్ కమిటీ హెడ్ డాక్టర్ కె కె తల్వార్ క్లారిటీ ఇచ్చారు. మద్యం తీసుకుంటే కరోనా రాదనే వార్తల్లో అసలు నిజం లేదని చెప్పారు. ఈ ఫేక్ వార్త వలలో పడకూడదని ప్రజలను కోరారు. ఈ అంశంపై తల్వార్ పూర్తి వివరణ ఇచ్చారు. అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కరోనా సోకే…
    ←1…8910

తాజావార్తలు

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

  • Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన

  • Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు!

  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions