Off The Record : గళ్లా మాధవి…. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో అనుహ్యంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామె. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అవడంతో…. లక్కీ అనుకున్నారు అంతా. కానీ.. టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్లో లాస్ట్ ప్లేస్ రావడంతో… శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి గళ్ళా మాధవిచుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత…
ఆంధ్రా ప్యారిస్లో పొలిటికల్ హీట్ ఎండాకాలం వేడిని మించి పోతోంది. కానీ...అది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అయితే వేరే లెక్క. అలా కాకుండా మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన మధ్య, అందునా... ఇద్దరు ముఖ్య నేతల అనుచరగణం తలపడుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. ఇదే సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యారు…
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని…
Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు.