Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Air India

Air India News

    • రఫ్ఫాడించిన ఎంపీ నుస్రత్ జహాన్
      #Top Story

      రఫ్ఫాడించిన ఎంపీ నుస్రత్ జహాన్

      టీఎంసీ ఎంపీ నుస్రత్ ఖాన్ మోడీ ప్రభుత్వం తీరుపై లోక్‌ సభలో మండిపడ్డారు. దేశంలో నవరత్న, మహారత్న కంపెనీలను అమ్మేయడంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. లాభాల్లో వున్న నవరత్న కంపెనీలను ఎడాపెడా అమ్మేయడం ఏంటన్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ.. దేశ సంపదను పెంచే కంపెనీలను ఎలా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారని నుస్రత్ ఖాన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నుస్రత్ ఖాన్ ప్రసంగం లోక్ సభలో చర్చనీయాంశం అయింది. సెయిల్, గెయిల్, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా…
    • శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన
      #తెలంగాణ

      శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన

      హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగ్దల్ పూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గత మూడు గంటలుగా ఎయిర్‌పోర్ట్ లో పడి కాపులు కాస్తున్న ప్రయాణీకులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్‌పోర్ట్ లో బైఠాయించారు ప్రయాణీకులు. ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా…
    • ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు
      #Top Story

      ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు

      మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన…
    • ర‌త‌న్ టాటాకు అరుదైన బ‌హుమ‌తి… ఎందుకంటే…
      #Top Story

      ర‌త‌న్ టాటాకు అరుదైన బ‌హుమ‌తి… ఎందుకంటే…

      అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థ‌ను టాటా స‌న్స్ చేజిక్కించుకున్న‌ది.  ఎయిర్ ఇండియా సంస్థ‌ను టాటాలే స్థాపించారు.  ఆ త‌రువాత అందులో భార‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు పెట్ట‌డంతో అది ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌గా మారింది.  కాగా, ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవ‌డంతో తిరిగి టాటాలు బిడ్‌లో ద‌క్కించుకున్నారు.   తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాల‌కు చేర‌డంతో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  ఎయిర్ ఇండియాను తిరిగి ద‌క్కించుకున్న ర‌త‌న్ టాటాకు ముంబైలోని స‌ర్ ర‌త‌న్ టాటా ఇనిస్టిట్యూట్…
    • ఆశల పల్లకిలో ఎయిరిండియా ఉద్యోగులు!
      #విశ్లేషణ

      ఆశల పల్లకిలో ఎయిరిండియా ఉద్యోగులు!

      కొన్నేళ్ల నుంచి ఎయిర్‌ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సహజంగానే అది అందులో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. జీతాల్లో కోత…చెల్లింపులో ఆలస్యం..ఉద్యోగుల తొలగింపు వంటివి ఎలాగూ ఉంటాయి. వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న సంస్థకు ప్రభుత్వం ఇక ఏమాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఎయిరిండియా ఉద్యోగులకు ఎప్పుడో అర్థమైంది. దాంతో కొంత కాలంగా వారు భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. లక్ష కోట్ల మేర రుణ భారంతో కుంగిపోయిన ఉన్న ఎయిర్‌ ఇండియా అమ్మకానికి 2018లో…
    • ఎయిరిండియా డీల్‌ లో ఎవరికి ఏమిటి?
      #Top Story

      ఎయిరిండియా డీల్‌ లో ఎవరికి ఏమిటి?

      ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాని ప్రైవేట్‌కు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎట్టకేలకు గత శుక్రవారం ఎయిర్ ఇండియా-AI లో తన వాటాలన్నింటినీ విక్రయించేసింది. దాంతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ -AIXL, ఎయిర్ ఇండియా SATS ..అంటే ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్-AISATSలు కూడా ఇందులోకి వస్తాయి. ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్‌ ఇండియా తిరిగి తన మాతృ సంస్థ టాటాల చేతిలోకి వెళ్లింది.…
    • టాటా చేతికి ఎయిరిండియా.. టెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు క్లారిటీ..
      #బిజినెస్‌

      టాటా చేతికి ఎయిరిండియా.. టెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు క్లారిటీ..

      రూ.18 వేల కోట్ల ఓపెన్‌ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్‌ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…
    • టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!
      #Top Story

      టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!

      ఎయిరిండియా బిడ్‌ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్‌ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా స‌న్స్ అధినేత జ‌హంగీర్ ర‌త‌న్ జీ దాదాబాయ్ టాటా.. భారత్‌లో విమానయాన స‌ర్వీసుల‌ను ప్రారంభించారు.. 1938లో విదేశాల‌కు కూడా విమాన స‌ర్వీసుల‌ను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ స‌ర్వీసెస్ గా ఉండగా..…
    • వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం… వైర‌ల్‌…
      #Top Story

      వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం… వైర‌ల్‌…

      పాత‌తరం విమానాల‌ను వియానాయ సంస్థ‌లు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి.  ఇలానే ఎయిర్ ఇండియా సంస్థ‌కు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్ర‌యించారు.  అలా విక్ర‌యించిన విమానాన్ని ఢిల్లీలోని ర‌హ‌దారి గుండా త‌ర‌లిస్తుండ‌గా వంతెన కింద ఇరుక్కుపోయింది.  వంతెన కింద ఇరుక్కుపోవ‌డంతో ఆ దృశ్యాల‌ను కొంత‌మంది వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవ‌ల నుంచి ఎయిర్…
    • టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా…?
      #Top Story

      టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా…?

      ఎయిర్ ఇండియాను టాటా స‌న్స్ హ‌స్త‌గ‌తం చేసుకోబోతున్న‌ది.  ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ కోసం టాటా స‌న్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ది.  ఎయిర్ ఇండియాలో ప్ర‌భుత్వంకు 75 శాతం వాటా ఉన్న‌ది.  భారీ న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్న‌ది.  2018 లో ఒక‌సారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు…
    ←1…21222324→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions