Virat Kohli : ప్రతిసారి వంద కొట్టాలంటే కష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్టు క్రికెట్ లో సుమారు నాలుగేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి సెంచరీల బాట పట్టాడు. 2019లో బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో సెంచరీ తర్వాత అతడు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
ఒకానొక టైంలో విరాట్ కోహ్లీని టీమ్ నుంచి తీసేటమే మంచిది అనే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్టులలో విఫలమైన కోహ్లీ.. ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ(186 ) సెంచరీ చేశాడు. కాగా అహ్మదాబాద్ లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ, హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఉప్పుడు క్రీజులోకి వచ్చినా అందరూ తాను సెంచరీ కొట్టాని ఆశిస్తారని, ఆ అంచనాలతో తాను ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చాడు.
Also Read : Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
Also Read
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
అంచనాల బరువును మోయడం కఠినంగా అనిపించిందని విరాట్ కోహ్లీ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే తన లోపాల కారణంగా తనపై తానే కొంచెం సంక్లిష్టతలను పెంచుకున్నాను అన్నారు. ప్రతీసారి సెంచరీ చేయడం కుదరదని ఆయన పేర్కొన్నారు. టీమ్ కు అసవరమయ్యే విధంగా పరుగుల చేసినా తనుకు సంతోషమే అని కోహ్లీ అన్నాడు. 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంటూ అందరూ సెంచరీ గురించే ఆలోచిస్తారని ఆయన ఎదేవా చేశారు. తాను సెంచరీ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ స్కోర్ చేయగలనని కూడా తెలుసు.. ఏకధాటిగా ఐదారు సెషన్ల పాటు కూడా బ్యాటింగ్ చేయగలను అంటూ కోహ్లీ కామెంట్స్ చేశాడు.
Also Read : Venkatesh: ఛీఛీ.. నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావనుకోలేదు వెంకీమామ
కానీ ప్రతీసారి సెంచరీ చేయడం ఏ బ్యాటర్ కూ సాధ్యం కాదు.. కొన్నికొన్ని సార్లు అది కష్టం కూడా అని విరాట్ వెల్లడించాడు. తాను హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పట్నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి, ఇలా ప్రతీ ఒక్కరూ మాకు వంద పరుగులు కావాలి అంటారు.. బ్యాటింగ్ కు వెళ్లిన ప్రతీసారి ఇది మనసులో మెదులుతూనే ఉంటుంది ఈ సవాళ్లను ఎదుర్కొటూ చాలా కాలం పాటు ఆటలో కొనసాగడమే అందం అని విరాట్ కోహ్లీ చెప్పుబకొచ్చారు. కాగా రాహుల్ ద్రవిడ్ సైతం కోహ్లీ శతకంపై ప్రశంసలు కురిపించాడు. తాను హెడ్ కోచ్ గా నియిమతుడయ్యాక కోహ్లీ టెస్టులలో తొలి సెంచరీ చేశాడని.. అది చూడటం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని రాహుల్ ద్రవీడ్ చెప్పారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!