Ind vs Wi : విండీస్ టూర్ లో 10 మ్యాచ్ లకు ప్లాన్ చేస్తున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆ తర్వాత జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Also Read : Telangana Congress: కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్.. డీఎస్ క్లారిటీ..
Also Read
- IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
- Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
- Ashwin: 'వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు'.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
- India vs England: "బుడ్డోడా నీ ప్రతిభకు సలాం".. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ నెలలో శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ తో వన్డే సిరీస్ లను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ ప్లాన్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్, వెస్టిండీస్ మధ్య జరిగేలా బీసీసీఐ విండీస్ బోర్డు ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజాగా మరో రెండు టీ20 లని కూడా ఈ సిరీస్ లో యాడ్ చేయాలని బీసీసీ ప్లాన్ చేస్తోంది. వెస్టిండీస్ టూర్ ముగిసిన వెంటనే ఆగస్టులోనే ఐర్లాండ్ పర్యటనకి భారత జట్టు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లని టీమిండియా ఆడనుంది.
Also Read : Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
అలాగే సెప్టెంబర్ లో పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఆసియా కప్-2023 టోర్నీ ప్రారంభంకానుంది. ఆ టోర్నీలో ఆడేందుకు పాక్ గడ్డపైకి భారత జట్టు వెళ్లాల్సి ఉంది. కానీ.. టీమిండియాను అక్కడికి పంపించేందుకు భారత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. దాంతో ఆసియా కప్ లో భారత ఆడే మ్యాచ్ లను మరో దేశంలో ( అటు భారత్, ఇటు పాకిస్థాన్ కాకుండా ) నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ గడ్డ మీద జరిగే ఆసియాకప్ టోర్నీలో భారత్ అడుగుపెట్టకుండానే దుబాయ్ లో ఆడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..