Ind vs Wi : విండీస్ టూర్ లో 10 మ్యాచ్ లకు ప్లాన్ చేస్తున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆ తర్వాత జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Also Read : Telangana Congress: కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్.. డీఎస్ క్లారిటీ..
Also Read
- Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- PV Sindhu: విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాటే.. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది!
- Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
- Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ నెలలో శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ తో వన్డే సిరీస్ లను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ ప్లాన్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్, వెస్టిండీస్ మధ్య జరిగేలా బీసీసీఐ విండీస్ బోర్డు ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజాగా మరో రెండు టీ20 లని కూడా ఈ సిరీస్ లో యాడ్ చేయాలని బీసీసీ ప్లాన్ చేస్తోంది. వెస్టిండీస్ టూర్ ముగిసిన వెంటనే ఆగస్టులోనే ఐర్లాండ్ పర్యటనకి భారత జట్టు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లని టీమిండియా ఆడనుంది.
Also Read : Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
అలాగే సెప్టెంబర్ లో పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఆసియా కప్-2023 టోర్నీ ప్రారంభంకానుంది. ఆ టోర్నీలో ఆడేందుకు పాక్ గడ్డపైకి భారత జట్టు వెళ్లాల్సి ఉంది. కానీ.. టీమిండియాను అక్కడికి పంపించేందుకు భారత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. దాంతో ఆసియా కప్ లో భారత ఆడే మ్యాచ్ లను మరో దేశంలో ( అటు భారత్, ఇటు పాకిస్థాన్ కాకుండా ) నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ గడ్డ మీద జరిగే ఆసియాకప్ టోర్నీలో భారత్ అడుగుపెట్టకుండానే దుబాయ్ లో ఆడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?