Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Vizianagaram District Tour Cancelled Cm Chandrababus Visit To Anakapalle And Visakha Districts Today

CM Chandrababu: సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు.. అది రద్దు.. రిషికొండ చేరిక..

Published Date :November 2, 2024 , 8:38 am
By Sudhakar Ravula
  • సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు..
  • ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు..
  • నేడు అనకాపల్లి.. విశాఖ జిల్లాలో సీఎం పర్యటన..
  • రిషికొండ భవనాలను పరిశీలించనున్న ఏపీ సీఎం..
CM Chandrababu: సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు.. అది రద్దు.. రిషికొండ చేరిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ అధికారులతో సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు చంద్రబాబు. అక్కడ నుంచి వెన్నెల పాలెం గ్రామానికి చేరుకుని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రుషికొండకు చేరుకుంటారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద టూరిజం భావనల్ని పరిశీలిస్తారు. సుమారు 500కోట్ల రూపాయలతో కట్టిన ఈ భావనాలను ఏ విధంగా వినియోగంలోకి తేవాలనే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆకస్మికంగా వెళ్లి ఆ భవనాలను పరిశీలించిన విషయం విదితమే..

Read Also: IND vs NZ: టీమిండియాకు వైట్‌వాష్‌ తప్పాలంటే.. రెండోరోజు ఆటే కీలకం!

ఇక, ఇప్పుడు సీఎం చంద్రబాబు షెడ్యుల్ లో మార్పులు చోటు చేసుకోగా.. రుషికొండ యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 100 రోజుల ప్రభుత్వ పాలన , విశాఖ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఎలివెటెడ్ కారిడార్ ల నిర్మాణం, వైజాగ్ మెట్రో, నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంటు, వైజాగ్ ఐటీ వంటి కీలకమైన అంశాలపై సమీక్ష జరిగే అవకాశం వుంది. కాగా, పాలిట్రిక్స్ లో మిత్రధర్మం పాటించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు , నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసారు. ఒకపార్టీ అంతర్గత విషయాల్లో మరోపార్టీ జోక్యం చేసుకోదన్నారు. కో-ఆర్డినేషన్ లో సమష్యలు వస్తాయని , ఎక్కడి కక్కడ కూర్చోని మాటాడుకోవాలని కేడర్ కు సూచించారు. వైసీపీ రాజకీయపార్టీ కాదని , నేరస్తుల అడ్డా అన్నారు. రాజకీయ ముసుగులో జేబులు కొ‌ట్టేవాళ్లు, నేరస్తులు వైసిపి పార్టీలో చేరిపోయారన్నారు చంద్రబాబు. కార్యకర్తలు నేతలు మిత్రదర్మం పాటించాలని ఆయన సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయనన్నచంద్రబాబు.తప్పు చేసేవారిని, నేరస్ధులను మాత్రం విడిచిపెట్టనని హెచ్చరించారు. దామాషా పద్దతిలో మిత్ర పక్షాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. రాష్ట్ర అభివృద్ధే తన ముందున్నకర్తవ్యమని నిన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే..

సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌..
* నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం చంద్రబాబు టూర్..
* ఉదయం 11.10 గంటలకు పరవాడ ఫార్మాసిటీకి చేరుకోనున్న సీఎం..
* లారస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్న ఏపీ సీఎం..
* మధ్యాహ్నం 12.20 గంటలకు వెన్నెల పాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..
* మధ్యాహ్నం 12.45 నుంచి 12.55 వరకు మీడియా బ్రీఫ్…
* మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పరవాడ నుంచి రుషికొండ వెళ్లనున్న చంద్రబాబు….
* రూ.500 కోట్లతో గత ప్రభుత్వం నిర్మించిన విలాస భవనలను పరిశీలించనున్న సీఎం..
* మధ్యాహ్నం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anakapalle
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Vizag
  • Vizianagaram

తాజావార్తలు

  • AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

  • Viral Video: జ్యోతిష్యుడి ముసుగులో కామాంధుడు.. 58 వీడియోలు వెలుగులోకి..

  • Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..

  • TPCC Mahesh Goud : డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్

  • iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions