V.Hanumantha Rao : గత 9 ఏళ్ళల్లో ప్రధానిగా మోడీ ఓబీసీగా బీసీలకు చేసింది ఏమి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత రావు మాట్లాడుతూ.. గద్దర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గత 9 ఏళ్ళల్లో ప్రధానిగా మోడీ ఓబీసీగా బీసీలకు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. రాహుల్ జోడో యాత్ర ద్వారా మోడీకి భయం మొదలయిందని వ్యాఖ్యానించారు వీహెచ్. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందని, కేసీఆర్ బీసీ బంధు పేరుతో మోసానికి తెరలేపారన్నారు.
Also Read : Mangalavaram: గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం సాంగ్..
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఈ సారి గెలిపించండని, బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు వీహెచ్. బీసీలు ఏకం అయితేనే న్యాయం జరుగుతుందని, వెనుకబడిన తరగతులకు ఉన్నత విద్యను అందించాలనే కాంగ్రెస్ ఎయిమ్స్, ఐఐటీలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్న వీహెచ్.. ఉపాధి కల్పనలో కేసీఆర్, మోడీ విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు సీట్లు పెంచే తీర్మానం చేసిందన్నారు. వీరసావర్కర్ ను దేశభక్తుడనటం దురదృష్టమని, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీసీ గర్జన విజయవంతం చేసి మన సత్తా చాటుదామన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యన్నతే ధ్యేయంగా బీసీ గర్జన అని, బీసీ గర్జనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు వీహెచ్.
Also Read : Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్లో చర్చిలు ధ్వంసం
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!