V.Hanumantha Rao : గత 9 ఏళ్ళల్లో ప్రధానిగా మోడీ ఓబీసీగా బీసీలకు చేసింది ఏమి లేదు..
కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత రావు మాట్లాడుతూ.. గద్దర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గత 9 ఏళ్ళల్లో ప్రధానిగా మోడీ ఓబీసీగా బీసీలకు చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. రాహుల్ జోడో యాత్ర ద్వారా మోడీకి భయం మొదలయిందని వ్యాఖ్యానించారు వీహెచ్. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందని, కేసీఆర్ బీసీ బంధు పేరుతో మోసానికి తెరలేపారన్నారు.
Also Read : Mangalavaram: గణ గణ మోగాలిరా.. పూనకాలు తెప్పిస్తున్న మంగళవారం సాంగ్..
Also Read
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఈ సారి గెలిపించండని, బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు వీహెచ్. బీసీలు ఏకం అయితేనే న్యాయం జరుగుతుందని, వెనుకబడిన తరగతులకు ఉన్నత విద్యను అందించాలనే కాంగ్రెస్ ఎయిమ్స్, ఐఐటీలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్న వీహెచ్.. ఉపాధి కల్పనలో కేసీఆర్, మోడీ విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు సీట్లు పెంచే తీర్మానం చేసిందన్నారు. వీరసావర్కర్ ను దేశభక్తుడనటం దురదృష్టమని, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీసీ గర్జన విజయవంతం చేసి మన సత్తా చాటుదామన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యన్నతే ధ్యేయంగా బీసీ గర్జన అని, బీసీ గర్జనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు వీహెచ్.
Also Read : Pakistan: దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్లో చర్చిలు ధ్వంసం
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!