Home
Upi
Upi News
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా దుకాణాల వెలుపల “యూపీఐ చెల్లింపులు స్వీకరించబడవు” అని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల చివరకు వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ఛార్జీలు… -
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
Digital Payments: యూపీఐ లావాదేవీలపై పన్నుల మోత పడనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎండీఆర్) విధించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయించిన సంగతి విధితమే. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి కేంద్రంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ… -
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
Finance Ministry: అక్టోబర్ 15 నుంచి యూపీఐ (UPI) ద్వారా వ్యాపారులకు (Merchants) రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 0.4% మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 75,000 దాటిన లావాదేవీలకు ఈ రుసుము గరిష్టంగా రూ. 300 వరకు పరిమితమవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక విదేశీ ఒత్తిళ్లు లేదా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునే వ్యూహం ఉందంటూ… -
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
వినియోగదారులకు UPI సేవలను ఉచితంగానే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన వ్యాపారి లావాదేవీలపై సవరించిన UPI మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని 2026 అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్నారు. రూ.2,000లోపు జరిగే తక్కువ విలువ కలిగిన UPI లావాదేవీల్లో 95 శాతం, అలాగే చిన్న వ్యాపారుల లావాదేవీలు (P2PM) పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. చిన్న వ్యాపారుల్లో UPI వినియోగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా UPI వినియోగాన్ని మరింత విస్తరించడం,… -
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. యూపీఐ లావాదేవీలపై ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం రహస్యంగా మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
UPI Payment Charges Waived Up to rs2,000: UPI వినియోగించే కోట్లాది మంది భారతీయులకు శుభవార్త. రూ.2,000 వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. అంతేకాదు, RuPay డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలు కూడా పూర్తిగా… -
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
BRICS Common Currency: గత కొన్నేళ్లుగా బ్రిక్స్ కరెన్సీ అందుబాటులోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా భారత్లో బ్రిక్స్ సదస్సు జరుగుతుండటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ అంశంపై తాజాగా భారత ప్రభుత్వం కీలక విషయాన్ని పంచుకుంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఒకే విధమైన ఉమ్మడి కరెన్సీని తెచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ ముందుకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఆతిథ్యంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విదేశాంగ… -
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
Banks Closed for 4 Days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మె కారణంగా సెప్టెంబర్ 11 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె ఉండగా, సెప్టెంబర్ 12 రెండో శనివారం, సెప్టెంబర్ 13 ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి కారణంగా కొన్ని రాష్ట్రాల్లో… -
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (GFF) 2026లో మంగళవారం ప్రధాని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో భారత ఫిన్టెక్ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా సాగిందని గుర్తుచేశారు -
Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
Bank Strike Alert: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు సెప్టెంబర్ 11న అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు ఆ ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయడంతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలన్నది వారి ప్రధాన డిమాండ్. 2024 మార్చిలో కుదిరిన…
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!