Team India: ఎల్లుండి క్రికెట్ అభిమానులకు స్పెషల్ డే.. ఎందుకో తెలుసా..?
- టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే
- ఒకే రోజు ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్లు
- ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు మ్యాచ్ లు
- ఎల్లుండి రాత్రి 7 గంటలకు పురుషుల మ్యాచ్
- 7.30 గంటలకు మహిళల మ్యాచ్.
టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.. అది ఒకే రోజు, ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్లు అంటే రచ్చ మాములుగా ఉండదు. ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్ కూడా అక్టోబర్ 9న జరుగనుంది.
Read Also: T20 World Cup: టీమిండియా ప్లేయర్కు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
పురుషుల జట్టు బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ లో విజయం సాధించగా.. మహిళల జట్టు కూడా పాకిస్థాన్తో ఆడి గెలుపొందింది. అలాగే.. సెమీస్ చేరాలంటే ఉమెన్స్ జట్టు తప్పగ గెలవాల్సిన పరిస్థితి. అందుకోసం మహిళల జట్టు గెలుపొందాలి. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 9న పురుషుల, మహిళల టీమ్ మ్యాచ్లు దాదాపు ఒకే సమయంలో ప్రారంభంకానున్నాయి. రాత్రి 7 గంటలకు పురుషుల మ్యాచ్ ఉండగా.. మహిళల టీ20 ప్రపంచకప్లో శ్రీలంకతో భారత్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్ల మధ్య అరగంట మాత్రమే తేడా ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 9 భారతీయ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది.
Read Also: CM Revanth Reddy : మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇవ్వండి… కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి
టీమ్ ఇండియా అక్టోబర్ 9 షెడ్యూల్:
పురుషులు- భారత్ vs బంగ్లాదేశ్ 2వ T20, రాత్రి 7 గంటల నుండి
మహిళలు- భారత్ vs శ్రీలంక మహిళల టీ20 ప్రపంచకప్ 12వ మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!