Pawan Kalyan: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: గాజు బద్ధలయ్యే కొద్ది ఇంకా పదును ఎక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెందుర్తి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని.. వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు….ఆరు సెటిల్ మెంట్లు అన్నట్టుగా పని చేసిందని ఆయన విమర్శించారు. కాలుష్యం కోరల్లో వున్న తాడి గ్రామం తరలింపుకు భూమి లేదు కానీ అధికారం చెలాయించే వాళ్ళు వేల ఎకరాలు దోచేశారని ఆరోపించారు. జనం రోడ్డెక్కి చొక్కా పట్టుకుని ప్రశ్నించకపోతే పరిస్థితి మారదన్నారు.
Read Also: Kesineni Nani: చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదు..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
జగన్ను గద్దెదింపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో 23లక్షల మంది యువత గంజాయి మత్తుకు అలవాటు పడ్డారని.. వైజాగ్ పోర్టులో మత్తు మందులు, గంజాయి రవాణా జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో ముంచేద్దామని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని.. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టినప్పుడు.. మళ్ళీ ఎమ్మెల్యేకు ఎందుకు భయపడాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!