Pawan Kalyan: నేడు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లరాదని పోలీసుల ఆంక్షలు విధించారు. విశాఖపట్నంలో వారాహి విజయోత్సవ టూర్ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన విడుదల చేయనుంది.
Read Also: Karnataka : కన్నతల్లిని కూడా వదలని నీచుడు.. ఛీ.. ఛీ..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అయితే, విశాఖపట్నంలో వారాహి మూడో దశ యాత్రను నిన్న(గురువారం) పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నగరంలోని జగదాంబ సెంటర్ లో కిక్కిరిసిన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాను వైజాగ్ లో ఒకప్పుడు సినీ నటుడిగా ఎలా షూటింగ్స్ చేశానో, ఇప్పుడు ఎందుకు జనం మధ్య నిలబడి మాట్లాడుతున్నానో అనే దాన్ని ఆయన వివరించారు.
Read Also: Mahalakshmi Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ సంపదలు సొంతమవుతాయి
సీఎం కావాలని తాను అనుకుంటే సరిపోద.. మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యా్ణ్ అన్నారు. తాను ఒక్క మాట మాట్లాడితే వైసీపీ నేతలు గయ్యిన లేస్తున్నారు.. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న నాకు ఇంకేంత ధైర్యం ఉండాలని జనసేనాని ప్రశ్నించారు. వైసీపీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకూ.. నేను ఉరుకోను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!