Nitin Gadkari: ఆ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై రాజ్యాంగని మార్చబోతున్నామని ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 80 సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వానికి 370 సీట్లు అంతకంటే ఎక్కువగా సీట్లు కూడా గెలుచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్..
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇక నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం కచ్చితం అని ఆయన పేరుకున్నాడు. ఈ నేపథ్యంలో దళితులను, మైనార్టీలను ప్రతిపక్షాలు తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటివి ఎన్ని లేనిపోని ఆరోపణలు చేసిన.. విజయం మాత్రం బీజేపీదే నని ఆయన తెలిపారు. ఇదివరకు 80 సార్లు రాజ్యాంగాన్ని మార్పులు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పాపానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ రాజ్యాంగం మార్చబోతుందంటూ మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.
Also Read: CM YS Jagan: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఇక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ నాటికి భారత దేశంలో జాతీయ రహదారులు అమెరికాతో సమానంగా ఉండబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో విప్లవాహక మార్పులు రాబోతున్నాయని.. దేశం మరింత బలపడుతుందని ఆయన చెప్పుకోవచ్చారు. వచ్చే ఐదేళ్లలో చైనా అమెరికాలను వదిలి నెంబర్ వన్ సంతానంలో భారతదేశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!