ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై రాజ్యాంగని మార్చబోతున్నామని ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 80 సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వానికి 370 సీట్లు అంతకంటే ఎక్కువగా సీట్లు కూడా గెలుచుకుంటాయని…