MLA Vivek : అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని పార్టీల వాళ్ళు బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ను ఎందుకు బర్త్ రఫ్ చేయాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఇప్పటికే అనేక నిరాధార ఆరోపణలు చేసి న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మేము కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్టాల్లో పేపర్లు లీక్ చేసిన వారు బీజేపీ వాళ్లేనని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారన్నారు.
Also Read : Rahul Gandhi: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ ఒప్పందం.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అఆ, ఇఈలు రాని వారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నారని, పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్ కుట్రలు చేసారనడంలో సందేహం లేదన్నారు. దేశంలో అనేక నోటిఫికేషన్లు తప్పుడు విధానాలతో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, ముందు బీజేపీ పాలిత రాష్టాల్లో పేపర్ లీక్ లకు పాల్పడ్డ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలన్నారు. ప్రజా కోర్టులో వీరికి శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్యపై మాజీ ఎంపీ వివేక్ చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.
Also Read : Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!