Karumuri Nageswara Rao: రైతులపై చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు.. మంత్రి కారుమూరి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Karumuri Nageswara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. వైసీపీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులపై చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
Read Also: Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
Also Read
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
- Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. ఇప్పటికే రూ.827 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. మొలకెత్తిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఎగగొడితే జగన్ సర్కారు చెల్లించిందన్నారు. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో 17 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 31.26 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశామన్నారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. తాము రైతుల అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
-
Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!