Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే హెల్ లైన్ ఏర్పాటు చేశామని.. ఎవ్వరున్నా తమకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్యార్థులను అందరినీ వెనక్కి తీసుకొస్తామని.. తల్లిదండ్రులు అధైర్యపడొద్దని మంత్రి చెప్పారు. తొలుత 150 మందిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయడం వల్ల ఆలస్యం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
Read Also: Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వర్షాల కారణంగా పంట నష్టం పెద్దగా ఏమీ లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్వతీపురంలో అరటి పంటకు కాస్త నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న రైతులు అక్కడక్కడా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు క్షేత్ర స్థాయిలో అంచనాలు వేస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు రైతులను పట్టించకోవడం లేదని చెబుతున్నారని.. ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా చూసుకుంటోందన్నారు. రైతుల ఆవేదన సీఎంవో దృష్టికి వచ్చిన వెంటనే సీఎం స్పందించారని.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు జిల్లాలకు వచ్చి పరిశీలిస్తున్నారని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!