Kesineni Swetha: గడప గడపకు కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయం కాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తలుపు కొట్టేది కేశినేని భవన్దేనని పేర్కొన్నారు. కరోనా సమయం తోమందిని ఆదుకున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు.
Summer Tips : వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల కలిగే లాభాలేన్నో..
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
కేశినేని నాని గెలుపు ఆల్రెడీ రాసిపెట్టి ఉంది.. విజయవాడ ప్రజలు కేశినేని నాని వాళ్ళ సొంత మనిషిగా మా వాడు అని భావిస్తారని కేశినేని శ్వేత తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చి పథకాలన్నీ పేద ప్రజల ఇంటికి వెళ్లే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలన్నీ ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ గురించి, వాలంటరీల గురించి చాలా తప్పుగా మాట్లాడేవారు.. అదే ఇప్పుడు కూటమి పార్టీలన్నీ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఏ ఇంటికి వెళ్ళినా జగనన్న పథకాలు వస్తున్నాయని చెప్పారు. నాడు నేడు ద్వారా చదువు నవరత్నాల ద్వారా పేద ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..
కేశినేని నాని మార్క్ విజయవాడ ప్రజలందరికీ తెలుసు.. కేశినేని నాని విజయవాడ అభివృద్ధిలో భాగంగా ఫ్లై ఓవర్స్, హాస్పిటల్స్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడని గత పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేశినేని నాని అభివృద్ధి చేశారన్నారు. కూటమి అభ్యర్థులు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇక్కడ లోకల్ పర్సన్.. విజయవాడ సమస్యలన్నీ ఆసిఫ్ కు బాగా తెలుసన్నారు. కేశినేని నాని ఎంపీగా, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేశినేని శ్వేత తెలిపారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!