Karnataka: దెయ్యం పట్టిందనే నెపంతో బాలికపై మతగురువు అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతగురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దెయ్యం పట్టిందనే నెపంతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. స్థానిక మసీదులో ఉంటున్నాడు. అయితే.. బాలిక మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ ఉంటుంది.
Read Also: Maharashtra: పూణె తరహాలో మరో కారు బీభత్సం.. ముగ్గురు మృతి
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఆరోగ్యం బాగా లేని సమయంలో తన ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తనకు దెయ్యం పట్టిందని.. అది ఒదిలించుకోవాలంటే శృంగారం వల్ల నయం అవుతుందని బాలిక సోదరుడిని నమ్మించాడు. ఆ తర్వాత మతగురువు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ తతంగమంతా గత ఆరు నుండి ఏడు నెలలుగా నడుస్తుంది. వారానికోసారి అత్యారానికి పాల్పడేవాడు. అయితే.. బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లి ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం.. బాలిక తల్లికి వివరాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Mamitha: పాపం… మమితా బైజుకి చేదు అనుభవం.. పాపని ఏం చేద్దామనుకున్నార్రా? అసలు!
కాగా.. ఈ ఘటన గురించి బాధితురాలి తల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా.. పోక్సో చట్టం కింద మతగురువు, సోదరుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు చిత్రదుర్గ ఎస్పీ ధర్మేందర్ కుమార్ మీనా తెలిపారు.
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!