Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు మధ్య సంబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Vaccine: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుండెపోటు కేసుల ఆకస్మిక పెరుగుదలకు, కోవిడ్-19 వ్యాక్సిన్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం.. గుండెపోటు,కోవిడ్ వ్యాక్సిన్ల కనెక్షన్కి సంబంధించిన అధ్యయనాన్ని రాబోయే రెండు వారాల్లో విడుదల చేయవచ్చు. ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహ్ల్ సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా గుండెపోటు కేసులు తరుచుగా నమోదవుతున్నాయి. దీనిపై పరిశోధకులు కొన్ని ప్రాథమిక ఫలితాలను కూడా కనుగొన్నారు. ప్రస్తుతం, వారు ఈ అధ్యయనాన్ని ప్రజలకు అందించడానికి ముందు ఫలితాల సమీక్ష కోసం వేచి ఉన్నారు. ఈ పరిశోధనా పత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) ద్వారా కూడా ఆమోదించబడింది. ప్రస్తుతం పరిశోధనా పత్రం అధ్యయనం జరుగుతోంది. తరుచూ గుండెపోటు కేసులు రావడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Read Also:Nidhi Agarwal : టెంప్టింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
గుండెపోటు, కోవిద్ టీకా మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు నాలుగు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఈ నాలుగు అధ్యయనాలను జోడించి ఒక పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇది రెండు వారాల్లో విడుదల కానుంది. .
– మొదటి అధ్యయనం యువకుల ఆకస్మిక మరణాలకు కారణం ఏమిటి?
– రెండవ అధ్యయనం ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణానికి గల వివిధ కారణాలను కనుగొనడంపై దృష్టి సారించింది. ఇందులో టీకా, కోవిడ్ ఇన్ఫెక్షన్ యొక్క పోస్ట్-ఎక్స్పోజర్ ప్రభావాలు, రోగి అనారోగ్యం తీవ్రత కూడా పరిగణనలోకి తీసుకోబడ్డాయి. కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్న రోగులపై ఐసీఎంఆర్ ఏడాది పాటు నిఘా పెట్టింది. ఈ అధ్యయనం కోసం 40 ఆసుపత్రుల నుండి డేటాను సేకరించింది.
– మూడవ అధ్యయనం ఆకస్మిక మరణాలపై కూడా దృష్టి సారించింది, ఇందులో ఆకస్మిక గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించిన వ్యక్తులను పెద్ద సంఖ్యలో గుర్తించారు.
– నాల్గవ అధ్యయనం గుండెపోటుకు గురైన వారిపై దృష్టి పెడుతుంది, దాని కారణంగానే మరణించారా అని తెలుసుకోనుంది.
ఆరోగ్య మంత్రి ఈ అధ్యయనాన్ని ప్రకటించారు
ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మీడియాతో ICMR అధ్యయనాన్ని ప్రకటించారు. కోవిడ్-19 తర్వాత గుండెపోటు కారణంగా పెరుగుతున్న మరణాల కేసును ఆయన అంగీకరించారు. గుండెపోటు కారణంగా మరణించిన వారి నుండి రూపొందించిన డేటాను ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!