WTC FINAL 2023: కోహ్లీ పైనే ఆశలు.. భారత్ విజయానికి కావాల్సిన 280 పరుగులు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC FINAL 2023: లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఇండియా – ఆసీస్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ పైనే అన్నీ ఆశలున్నాయి. (ఇవాళ) నాలుగో రోజున మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉండబోతుంది. మ్యాచ్ తొలి రోజు నుంచి మంచి ఎడ్జ్ సాధించిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: AAP: ఈసారి మోడీ గెలిస్తే “నరేంద్ర పుతిన్” అవుతాడు.. సీఎం హెచ్చరిక..
Also Read
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
లక్ష్యచేధనలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్లు (నిన్న) శనివారం 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(43), గిల్ (18), పుజారా (27) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి దిగన విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే (20) పరుగులు చేశారు. అయితే ఈరోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. టీమిండియా విజయం సాధించాలంటే 280 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈసారైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కప్ గెలవాలని భారత్ ఊవిళ్లూరుతుంది. చూడాలీ మరి కప్ ను అందుకుంటారో, డీలా పడిపోతారో ఈరోజు తేలిపోనుంది.
Read Also: AICC Sampath Kumar : కేసీఆర్ మీరు అలంపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. మరోవైపు మొన్నటికి మొన్న ఐపీఎల్ లో సెంచరీల మోత కూడా మోగించాడు. అలాంటి మంచి ఫాంలో ఉన్న కోహ్లీ పైనే.. ఈ మ్యాచ్ ఆధారపడి ఉంది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో 90 ఓవర్లు ఉన్నాయి. టీమిండియా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో.
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!