Thummala Nageswara Rao: పదవులు ఎవరికి శాశ్వతం కాదు.. కావాలనే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కాంగ్రెస్ లోకి రావాలని నన్ను ఒప్పించి పార్టీలోకి ఆహ్వానించారు అని ఆయన తెలిపారు. చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read Also: Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇక, పదవులు ఎవరికి శాశ్వతం కాదు.. ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో నీ జన్మ ముగుస్తుంది అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.. పేద ప్రజలకు కావాల్సిన ఆరు గ్యారెంటీ లు సోనియా గాంధీ ప్రకటించారు అని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ జాగీర అనుకునే పరిపాలన వద్దు.. ప్రజాస్వామ్య హితంగా పాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. గోదావరి జలాలతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు తీసుకొచ్చి పాలేరులో నింపుతానంటూ తుమ్మల చెప్పారు.
Read Also: Asian Games 2023: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ కల సాధ్యమయ్యేనా?
మీ ఆశలకు తగ్గట్టుగా సర్వస్వం పార్టీ అభివృద్ధికి అనుగుణంగా పని చేస్తాను అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల ఆనందంగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని ఆయన వెల్లడించారు. నా శక్తి మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిలించడానికి కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!