Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న (బుధవారం) డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కుల్ఫీ ఫలూదా తింటూ కనిపించారు. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించేందుకు రైల్వే మంత్రి వెళ్లారు. అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో, అతను ఒక రెస్టారెంట్లో కుల్ఫీ ఫలూడా ప్లేట్లు కొని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో తింటున్నట్లు కనిపించాడు.
Also Read : Fake Baba: వేములవాడలో ఫేక్ బాబా.. దేశ గురువు పేరుతో గుర్రంపై స్వారీ..
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
ఈ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షకులు చూశారు. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆనందించారని ఆశిస్తున్నాను సార్ ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అని ఒక వినియోగదారుడు కామెంట్స్ చేశాడు. ఉత్తరాఖండ్ యొక్క కనెక్టివిటీ పెద్ద బూస్ట్ పొందడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ మరియు డెహ్రాడూన్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఫ్లాగ్ చేయబోతున్నాను అంటూ ఆశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరాఖండ్ రైలు పట్టాలను 100% విద్యుద్దీకరణ చేయడం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా కనిపిస్తుందని వెల్లడించారు.
Also Read : Kerala: రేయ్ నువ్వు భర్తేనా.. నీప్రెండ్ తో గడపలేదని భార్యనే చంపేస్తావా?
ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఫ్లాగ్ ఆఫ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది ‘ఈజ్ ఆఫ్ ట్రావెల్’ అలాగే పౌరులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. డెహ్రాడూన్ మరియు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ మధ్య ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. ఇది మే 29న స్టార్ట్ అయి.. నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల్లో 302 కిలో మీటర్ల మేర ప్రయాణం చేస్తుంది. ఈ రైలు డెహ్రాడూన్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మే 29న ఉదయం 11:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.
Also Read : Karan Johar: ఇతని ప్రేమ కథల్లో మ్యాజిక్ ఉంటుంది బ్రదరు…
గత వారం, పూరీ మరియు హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశీయంగా తయారు చేయబడిన రైలులో అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి మరియు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
Kulfi pic.twitter.com/pK28srKWrs
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 24, 2023
Delighted to flag off the Delhi-Dehradun Vande Bharat Express. It will ensure 'Ease of Travel' as well as greater comfort for the citizens. https://t.co/NLpcRCHvQW
— Narendra Modi (@narendramodi) May 25, 2023
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!