Tasty Food : ఫుడ్ బాగోలేదని కూతురు కళ్లెదుటే భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tasty Food : మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురి కళ్లెదుటే భర్త భార్య హతమార్చాడు. మద్యం మత్తులో భార్యను చంపి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి భర్త పేరు రామ్ సజీవన్ కోల్. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది.
Read Also: Dandruff Remedies: ఈ ఇంటి చిట్కాలతో.. చుండ్రుకు చెప్పండి గుడ్బై
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
రామ్ సజీవన్ తన భార్య, కుమార్తెతో కలిసి సిధి జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలోని డియోగర్ గ్రామంలో నివసించాడు. రామ్ సజీవన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు. ఏదో ఒక కారణంతో భార్యను కొట్టేవాడు. బంధువులు తరచూ రామ్ సజీవన్కు వారించేవారు. కానీ అతను ఎవరి మాట వినలేదు. ఆదివారం రాత్రి కూడా ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆహారం విషయంలో మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి రామ్ సజీవన్ తన భార్య నవమిపై దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు భర్తపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Read Also: RCB vs CSK: పోరాడి ఓడిన ఆర్సీబీ.. చివర్లో మలుపు తిప్పిన సీఎస్కే బౌలర్స్
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?