Home
Madhya Pradesh
Madhya Pradesh News
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
Kakanmath Temple: చూడగానే కూలిపోతుందేమో అనిపించే ఓ ఆలయం… కానీ వెయ్యేళ్లకు పైగా తట్టుకుని ఇప్పటికీ అచంచలంగా నిలిచి ఉంది. సిమెంట్ లేదు, సున్నం లేదు కేవలం భారీ రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ఎన్నో రహస్య కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు దీనిని దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని నమ్ముతారు. మరికొందరు ఇది ప్రాచీన భారతీయ శిల్పకళకు నిదర్శనమని చెబుతారు. మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లా సిహోనియా గ్రామంలో ఉన్న కాకన్మఠ్… -
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
Monsoon 2026: దేశవ్యాప్తంగా దాదాపు రెండు వారాలుగా నత్తనడకన సాగుతూ, తీవ్ర వర్షపాత లోటుతో ఆందోళన కలిగిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంటున్నాయి. వర్షాలు లేక అల్లాడుతున్న మధ్య భారత ప్రాంతాలకు ఊరటనిస్తూ, రాబోయే రోజుల్లో మేఘాలు క్రమంగా బలపడి విస్తారంగా వర్షాలు కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం.. జూన్ 19 నుంచి జూన్ 25 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ… -
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రైలులో వ్యాపించిన పుకారు నలుగురు ప్రాణాలను తీసింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో, భయపడిన ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకారు. ఇదే సమయంలో వేరే ట్రాక్పై వస్తున్న రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మోరేనా జిల్లాలోని హేతంపూర్ స్టేషన్కు సమీపిస్తున్న… -
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం… -
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు చిత్తులయ్యాయి. ఊహించని రీతిలో మధ్యప్రదేశ్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
Anganwadi: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అంగన్వాడీ ఆహారంలో చనిపోయిన పాము కనిపించింది. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీలకు అందించే పోషకాహార లడ్డూ ప్యాకెట్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం స్థానికంగా కలకలం కలిగించింది. ఈ ఘటన పాండుర జిల్లాలోని కర్ఘాట్ కమ్థి గ్రామంలో చోటుచేసుకుంది. వచలా బాయి ధుర్వే అనే గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ కేంద్రం నుంచి పోషకాహార ప్యాకెట్ అందించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కుటుంబీకులు ఆ ప్యాకెట్ను తెరిచి చూడగా… -
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్సింగ్ 10 రోజుల తర్వాత న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. -
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు అప్పగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసింది. కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు ఇది సాధారణ… -
Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
ఒక ప్రేమ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ హైడ్రామాలో కేరళ గత టర్మ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) అగ్రనేతలు, ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి చట్టపరమైన ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నారు. పూసల మోనాలిసా పెళ్లి సమయానికి మైనర్ అనే ఆరోపణలు రావడం, దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొనాలీసా భోస్లే, ఫర్మాన్ కేరళ… -
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Nurjahan Mango: భారతదేశాన్ని మామిడి పండ్ల రాజుగా అభివర్ణిస్తే.. ఆ సామ్రాజ్యానికి ‘మహారాజు’ లాంటిది మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జహాన్’ మామిడి రకం. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా, భారీ పరిమాణం, అసాధారణ తీపి, సాటిలేని సువాసనతో ఈ మామిడి ప్రపంచవ్యాప్తంగా ‘లగ్జరీ మ్యాంగో’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యం గల అలీరాజ్పూర్ జిల్లా, కట్టివాడ ప్రాంతంలో పండే ఈ నూర్జహాన్ మామిడి ప్రత్యేకతలు, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఏంటో ఈ స్పెషల్…
తాజావార్తలు
-
Jagapathi Babu: మళ్లీ హీరోగా రావాలన్న ఆఫర్.. ఒక్క మాటతో షాక్ ఇచ్చిన బాబు
-
Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
-
Nokia 235 4G: AI అసిస్టెంట్ బటన్తో నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల.. 13 రోజుల బ్యాటరీ బ్యాకప్
-
Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
-
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో