What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఉజ్బెకిస్థాన్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఎస్సీవో సమ్మిట్లో పాల్గొననున్న మోడీ..
* నేడు హైదరాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. నేషనల్ పోలీస్ అకాడమీలో బస, రేపు పరేడ్గ్రౌండ్స్లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న షా, అనంతరం టూరిజం ప్లాజాలో బీజేపీ కోర్ కమిటీ భేటీ.. రేపు మధ్యాహ్నం 2.30కి క్లాసిక్ గార్డెన్స్కు అమిత్ షా
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
* నేటి నుంచి తెలంగాణలో జాతీయ సమైక్యత ఉత్సవాలు.. మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ సమైక్యత ఉత్సవాలు.. రేపు ఉదయం 10.30కి పబ్లిక్ గార్డెన్స్లో వేడుకలు
* నేడు హైదరాబాద్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రాజ్నాథ్.. మధ్యాహ్నం 2.40 గంటలకు కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ, మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్నగర్లో కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొననున్న రాజ్నాథ్.. సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం
* నేడు నమీబియా నుంచి భారత్కు రానున్న 8 చిరుతలు.. భారత్లో అంతరించిపోయిన అడవి చిరుతలను రేపు కునో నేషనల్ పార్క్లో విడుదల చేయనున్న ప్రధాని మోడీ
* విశాఖ: నేడు జాతీయ స్థాయి విద్యుత్ నియంత్రణ మండళ్ల సమావేశం, విద్యుత్ సంస్కరణలు, భవిష్యత్ అవసరాలు, వినియోగంపై సమీక్ష, పాల్గొననున్న వివిధ రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్లు
* శ్రీకాకుళం : నేడు భావనపాడు పోర్ట్ ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న అఖిలపక్ష పార్టీలు.
* గుంటూరు: నేడు రాజధాని రైతుల ఐదోరోజు మహాపాదయాత్ర.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొల్లూరు నుంచి బట్టిప్రోలు వరకు సాగనున్న పాదయాత్ర.
* విజయవాడ: నిర్వహణ పనులు దృష్ట్యా నేటి నుంచి 20 వ తేదీ వరకు పలు రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే కాకినాడ – విజయవాడ, విజయవాడ – గుంటూరు, తెనాలి – విజయవాడ ప్యాసింజర్ రైళ్లు రద్దు
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైను… శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,634 మంది భక్తులు… తలనీలాలు సమర్పించిన 31,419 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 4 కోట్లు
* నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల వేములవాడలో వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. దుబ్బాకలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?