Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. పాక్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది..
- పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: US Iran Tensions: ఇరాన్పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్బేస్లో విమానాల మోహరింపు..
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఏప్రిల్ 2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ మే 7, 2025న ప్రారంభమైంది, ఉగ్రవాద లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాం. పహల్గామ్ దాడి తర్వాత, నిర్ణయాత్మక ప్రతిస్పందనను అందించడానికి అత్యున్నత స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ చాలా ఖచ్చితత్వంతో అమలు చేయబడింది. మే 7న మొదటి 22 నిమిషాల్లో ప్రారంభమై మే 10 వరకు మొత్తం 88 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్లో మేము తీవ్రమైన దాడి చేసాము, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీశాము. పాకిస్తాన్ యొక్క అణు బెదిరింపులను ధ్వంసం చేసాము. తొమ్మిది లక్ష్యాలలో ఏడింటిని మేము పూర్తిగా నాశనం చేసాము.’’ అని చెప్పారు.
పాకిస్తాన్ ఏదైనా పిచ్చి పనికి పాల్పడితే తీవ్రమైన సమాధానం ఉంటుందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. సీఏపీఎఫ్, నిఘా సంస్థలు, హోం మంత్రిత్వ శాఖ, రైల్వేలతో సహా అన్ని సంబంధిత విభాగాల క్రియాశీల పాత్రను ఆర్మీ చీఫ్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!