India-US Tariffs: భారత్ 100 శాతం సుంకాలు.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం..
- భారత్ సహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అధిక పన్నులు విధించడానికి సిద్ధమైన అమెరికా..
- సుంకాల విధింపులో ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..
- అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై ప్రతీకారానికి ఇదే సరైన సమయం: తీకారానికి ఇదే సరైన సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Tariffs: భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార పన్నులు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. దీనిపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు (ఏప్రిల్ 2న) తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా దీనిపై వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
Read Also: IPL 2025: రూ.23.75 కోట్లు అవసరమా?.. వెంకటేశ్ను ఆటాడుకుంటున్న ఫాన్స్!
Also Read
- Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
- Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
ఇక, అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించింది. దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని పన్నుల రూపంలో పీల్చుకు తింటున్నాయన్నారు. యూఎస్ డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50 శాతం సుంకాలు వసూలు విధిస్తుండగా.. మా బియ్యంపై జపాన్ 700 శాతం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం, మా బటర్, చీజ్పై కెనడా 300 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యమైందన్నారు. అధిక సుంకాలతో అమెరికన్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు వేసేందుకు ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నట్లు వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
-
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?