India-US Tariffs: భారత్ 100 శాతం సుంకాలు.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం..
- భారత్ సహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అధిక పన్నులు విధించడానికి సిద్ధమైన అమెరికా..
- సుంకాల విధింపులో ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్..
- అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై ప్రతీకారానికి ఇదే సరైన సమయం: తీకారానికి ఇదే సరైన సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Tariffs: భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార పన్నులు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. దీనిపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు (ఏప్రిల్ 2న) తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా దీనిపై వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
Read Also: IPL 2025: రూ.23.75 కోట్లు అవసరమా?.. వెంకటేశ్ను ఆటాడుకుంటున్న ఫాన్స్!
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
ఇక, అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించింది. దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని పన్నుల రూపంలో పీల్చుకు తింటున్నాయన్నారు. యూఎస్ డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50 శాతం సుంకాలు వసూలు విధిస్తుండగా.. మా బియ్యంపై జపాన్ 700 శాతం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం, మా బటర్, చీజ్పై కెనడా 300 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యమైందన్నారు. అధిక సుంకాలతో అమెరికన్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు వేసేందుకు ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నట్లు వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!