Tractor March: దేశవ్యాప్తంగా జనవరి 26న ట్రాక్టర్ మార్చ్కి రైతుల పిలుపు..
- జనవరి 26న, ట్రాక్టర్ మార్చ్ ప్రకటించిన రైతులు..
- మరోవైపు కొనసాగుతున్న రైతు నాయకుడు దల్లేవాల్ దీక్ష..
Tractor March: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతుల సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు నిరసన తెలుపుతున్నారు.
Read Also: India-Bangladesh: భారత్- బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
దీనికి ముందు రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని కనౌరి బోర్డర్ వద్ద నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సాయాన్ని కూడా ఆయన తిరస్కరించారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా గతేడాది మొదట్లో ఢిల్లీకి మార్చ్ ప్రారంభించారు. అయితే భద్రతా బలగాలు వీరిని అడ్డుకోవడంతో ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్దనే రైతులు క్యాంప్ వేసుకుని నిరసన తెలుపుతున్నారు.
దీనికి ముందు 2021లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై వేలాది మంది రైతులు జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అయితే, ఈ ఉద్యమంలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేరినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా వెలువడ్డాయి. కేంద్రం ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో రైతులు ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. అయితే, ఎంఎస్పీ మరోసారి నిరసన నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!