India-Bangladesh: భారత్- బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..
- కంచె నిర్మాణంపై అభ్యంతరం తెలిపిన బంగ్లా బోర్డర్ గార్డ్స్..
- ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయన్న బీఎస్ఎఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.
Read Also: KTR : నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని సుక్దేవ్పూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి ముళ్ల కంచె నిర్మాణాన్ని బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), బీజీబీకి మధ్య మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం కంచె నిర్మాణం ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సహకారంతో కంచె ప్రాజెక్ట్ను చేపడుతున్నప్పుడు బంగ్లా సరిహద్దు దళం జోక్యం చేసుకుంది.
మాల్డాలోని కలియాచక్ నంబర్ 3 బ్లాక్ సరిహద్దుపై BGB అపార్థం చేసుకుందని, వారు కంచె గురించి ఆందోళన వ్యక్తం చేసిందని, వారి అభ్యంతరాలకు ప్రతిస్పందించామని, ఇప్పుడు పని సాధారణంగా జరుగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది. ఈ ఉద్రిక్త సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ప్రజలు గుమిగూడారు. మంగళవారం ఉదయం BSF ,BGB అధికారులు మరోసారి సమావేశమయ్యారు. ప్రస్తుతం సమస్య పరిష్కరించబడింది.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!