Shashi Tharoor: శశిథరూర్ విషయంలో దిద్దుబాటు చర్యలు.. కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే!
- కేరళ ఎన్నికల వేళ మారుతున్న పరిణామాలు
- శశిథరూర్ విషయంలో దిద్దుబాటు చర్యలు
- కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శశిథరూర్.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం తిరువనంతపురం లోక్సభ ఎంపీగా ఉన్నారు. అయితే చాలా కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో ఎక్కువగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ప్రధాని మోడీని పదే పదే మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్ను పట్టించుకోవడం మానేసింది. ఇటీవల కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా శశిథరూర్ దూరయ్యారు. దీంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అయితే త్వరలోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విభేదాలు కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని సీనియర్లు భావిస్తు్న్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. శశిథరూర్తో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది.
ఇది కూడా చదవండి: Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
శశిథరూర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆహ్వానించవచ్చని వర్గాలు పేర్కొన్నాయి. ‘‘నేను చెప్పగలిగేది ఏమిటంటే.. నా సొంత పార్టీ నాయకత్వంతో నేను చర్చించాల్సిన సమస్యలు ఉన్నాయి. బహిరంగ వేదికపై కాదు… నేను పార్లమెంటు కోసం ఢిల్లీకి వెళ్తాను. నా ఆందోళనలను పార్టీ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేయడానికి. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి. సరైన సంభాషణ జరపడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను నమ్ముతున్నాను.’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ‘‘నేను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నాను. మనం ఎక్కువ దూరం వెళ్లకూడదు… నా విషయానికొస్తే.. ఏది తప్పు జరిగిందో.. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తగిన వేదికలో పరిష్కరించబడుతుంది.’’ అని శశిథరూర్ పీటీఐతో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
-
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!