Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం
- ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్..
- ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం..
- రెండు ఏకే-47 గన్స్, గ్లోక్ పిస్టల్స్, మందుగుండు సామాగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఈరోజు (డిసెంబర్ 23) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రరిస్టులపై యూపీ- పంజాబ్ పోలీసుల సంయుక్తంగా కలిసి ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి.
Read Also: Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఈ కాల్పుల్లో చనిపోయిన వారు గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గురుదాస్పూర్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
https://twitter.com/PTI_News/status/1871040127948251494
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..