Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం
- ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్..
- ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం..
- రెండు ఏకే-47 గన్స్, గ్లోక్ పిస్టల్స్, మందుగుండు సామాగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఈరోజు (డిసెంబర్ 23) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రరిస్టులపై యూపీ- పంజాబ్ పోలీసుల సంయుక్తంగా కలిసి ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి.
Read Also: Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
Also Read
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
ఈ కాల్పుల్లో చనిపోయిన వారు గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గురుదాస్పూర్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
https://twitter.com/PTI_News/status/1871040127948251494
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!