వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ న
లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్
April 28, 2021కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగ
April 28, 2021యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అ�
April 28, 2021కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్�
April 28, 2021బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని మాట్లాడడం పట్ల తెలంగ�
April 27, 2021ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఇద్దరు విరాట్ కోహ్లీ (12), దేవదత్ (17) వరుస ఓవర్లల�
April 27, 2021కరోనా పీక్ స్టేజీలో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్రం ఇచ్చిన కేటాయింపులను పూర్తి స్థాయిలో వివియోగించుకునే దిశగా కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస�
April 27, 2021ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో మొదట స్థానానికి చేరుకుంటుంది. దాంతో ఈ ఇందులో ఎలాగ�
April 27, 2021తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగు�
April 27, 2021ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,434 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,54,875 కు చే
April 27, 2021తెనాలి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ముంచుకొస్తుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో పరిసర ప్రాంతాల నుండి కొన్ని సిలిండర్లను తెచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసారు అధికారులు. తెనాలి ఆస్పత్రికి రావలసిన ఆక్సిజన్ సాంకేతిక కారణాలతో ఖ�
April 27, 2021కరోనా వ్యాప్తికి… బీజేపీ… ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆక్సిజన్ అందించడం లో కేంద్రం విఫలమైంది. నింద రాష్ట్రాల మీద మోపుతుంది. విజయం సాధిస్తే మోడీ … అపజయం అయితే రాష్ట్రాల బాధ్యత అన్నట్ట
April 27, 2021ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉప- హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం నుంచి, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టం నకు 2.1కి. మీ. ఎత్తు వద్ద ఉన్నది. నైరుతి బంగాళాఖాత ప్రాంతం దగ్గర ఉన్న, ఉత్తర తమిళ నాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం �
April 27, 2021రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం అందులో 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇ�
April 27, 2021ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివ
April 27, 2021చంద్రగిరి నియోజకవర్గం ప్రజలను కాపాడుకోవడం శాసనసభ్యునిగా నా భాధ్యత అని తెలిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోవిడ్ భాధితులు కోసం చంద్రగిరిలో 100,నారావారిపల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారు. అలాగే 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తూన్�
April 27, 2021మేడ్చల్ జిల్లా కప్రాలో కరోనా తో చనిపోయిన మృతదేహానికి డబ్బులు కట్టే వరకు మృతదేహం ఇచ్చేది లేదని కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్య ఆ పేద కుటుంబ సభ్యులను వేధిస్తుంది, ఈ ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిన సంఘటన కాప్ర లోని పాత మున్స�
April 27, 2021