Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. అసలు కారణం అదేనా..?
- అజ్ఞాతంలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..
- వంశీపై హత్యాయత్నం కేసు నమోదు..
- వంశీతోపాటు మరో 8మందిపై కేసు..
- వంశీ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కనిపించడం లేదు. దీంతో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని టీమ్లు హైదరాబాద్లో గాలిస్తున్నాయి.
Read Also: Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ పై 13 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో ఆయన 140 రోజులపాటు విజయవాడ సబ్ జైల్లో గడిపారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసులో అరెస్టు చేయడంతో వంశీ 140 రోజులపాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత వంశీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. స్థానికంగా పార్టీ కార్యక్రమాలతో పాటు.. సన్నిహితుల కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో 2024లో తనపై దాడికి పాల్పడ్డారని సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తాజా కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ దశలో ఉంది. ఆ విచారణ పూర్తయ్యే లోపే వంశీని ఇతర నిందితులను అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!