మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన
May 4, 2021కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్ధశతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది ఈ చిత్రం. చిట్టి కిరణ్, రామోజు, తేలు �
May 4, 2021త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఈ చెన్నైచంద్రం త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో హీరోయిన్ చేసిన ట్వీట్ తో త్రిష పెళ్లి ఫిక్స�
May 4, 2021సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంతో ‘అర్జు�
May 4, 2021స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ �
May 4, 2021‘సత్య’ మూవీతో ముంబై అండర్ వరల్డ్ దృష్టిలో పడటమే కాదు ఆ చీకటి సామ్రాజ్యాన్ని సినిమా ప్రేక్షకులకూ రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ‘కంపెనీ’ మూవీ సైతం చక్కని ప్రేక్షకాదరణ పొందింది. ఆ ఊపుతో అదే జానర్ లో మరి కొ�
May 4, 2021ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ నటి దీపికా పదుకొనె తండ్రి ప్రకాష్ పదుకొనెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రకాష్ కరోనా నుండి కోలుకుంటున్నారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇ
May 4, 2021కోవిడ్ -19 సెలెబ్రిటీలు, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండియాలో లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇంకా చాలా మంది ఆసుపత్రులలో వైరస్ తో పోరాడుతున్నారు. కరోనాతో పలువురు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన వారిని పోగొ
May 4, 2021కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయ�
May 4, 2021పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆద్య ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్’ షోలో పాల్గొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సదరు షోకు సంబంధించిన ప్రోమో వ
May 4, 2021తెలుగుతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ, హిందీలోనూ నటించిన పియా బాజ్ పాయ్ మంగళవారం ఉదయం తన సోదరుడిని కోల్పోయింది. కొద్దికాలం క్రితం పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనా బారిన పడ్డాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్పించడానికి ఆమె తన స్థాయిలో అన్ని ప్రయత
May 4, 2021ఇప్పటి వరకూ వెండితెరపై పోటీ పడిన స్టార్స్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీపై మక్కువ కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ లలో నటించడానికి అగ్రశ్రేణి తారలు ఆసక్తి చూపిస్తుండటంతో ఓటిటి ప్లాట్ఫాంల పరిధి కూడా పెరిగిపోతోంది. ఈ ప్లాట్ఫామ్లలో ప్రస�
May 4, 2021సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. కరోనా కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు మల్టీ ఫార్మాట్ రిలీజ్ కు ప్లానింగ్ చేశారు. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసే అవ
May 4, 2021తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప
May 4, 2021ఫిల్మ్ సెలబ్రిటీస్ పంథా మార్చుకున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్ననేపథ్యంలో వారూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతవరకూ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సోషల్ మీడియాల మాధ్యమంతో కరోనా బాధితులకు సాయం చేస్తు�
May 4, 2021ఈటెల రాజేందర్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. ఈటెల రాజేందర్ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. 2001లో టీఆరెస్ పార్టీని కేసీఆర్ పెడితే అనేక మంది 69 ఉద్యమంలో ఉన్న వాళ్ళు మమేకం అయ్యారని..ఈటల రాజేందర్ 2003 టీఆరెస్ పార్టీలో చ�
May 4, 2021ఏపీలో కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఏపీలో కోవిడ్ పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు అదేశాలు ఇచ్చింది హైకోర్టు. గంటన్నర పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆక్సిజన్, బ�
May 4, 2021