మన దేశంలో చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు తినడం రోజువారీ అలవాటుగా మారిం�
Wife Attacks Husband: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్నచిన్న గొడవలు ఈసారి పెద్ద దాడికి దారితీశాయి.
December 10, 202550 ఏళ్ల తన స్టైల్,యాక్టింగ్ అండ్ మ్యానరిజమ్తో సౌత్ బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న రోల్స్ నుండి హీరోగా మారి పాన్ ఇండియా స్టార్గా ఎదిగి దేశ విదేశాల్లో అత్యంత ఎక్కువ మంది అభిమానుల
December 10, 2025అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్లిపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ
December 10, 2025Kalyanadurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రెండు రోజులు పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రేపు ( డిసెంబర్ 11న) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
December 10, 2025కోలీవుడ్ డైరెక్టర్స్ కంగువా, రెట్రో అంటూ ప్రయోగాలు చేసి వరుస డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత సూర్య తన ఆలోచన మార్చుకొని తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్తో కొలబరేట్ అయ్యాడు. సూర్య కటౌట్ ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేని త�
December 10, 2025టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డిల స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగర్ చిన్మయితో పాటు శిల్పా రెడ్డి కూడా సామ్కు అత్యంత సన్నిహితురాలు. శిల్పా రెడ్డి జీవితంలోకి వచ్చాక �
December 10, 2025ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్ ఇండిగో విమానం థీమ్లో రూపొందించిన ఆటో వెర్షన్ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ�
December 10, 2025illicit Affair: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణ హత్య సంచలనం రేపుతుంది. మదనపల్లికి చెందిన ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం కారణంగా దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
December 10, 2025ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ట
December 10, 2025CM Revanth Reddy to Visit Osmania University: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో రెండు సారి ఓయూకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్ లో మళ్ళీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా.. తాజాగా ఉస్మానియా యూనివర్సి�
December 10, 2025పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్ఖాన్ను
December 10, 2025చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆహారపు అలవాట్లు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు పెరుగుతుండడంతో రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయల విషయంలో కూడ�
December 10, 2025టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు �
December 10, 2025Deputy CM Pawan: నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మాటామంతి కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం కొనసాగనుంది.
December 10, 2025OnePlus రాబోయే స్మార్ట్వాచ్, OnePlus వాచ్ లైట్, ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో OnePlus 15R, OnePlus Pad Go 2 లతో పాటు విడుదలకాబోతోంది. మైక్రోసైట్ వాచ్ లైట్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించింది. వాటిలో బ్యాటరీ లైఫ్, డిజైన్, డిస్ప్లే బ్రైట్నెస్, హెల్త్ ఫీచర్లు ఉ
December 10, 2025బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. 11తేదీన రాత్రి 9 గంటలకు రె
December 10, 2025CM Chandrababu: ఇవాళ (డిసెంబర్ 10న) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశం జరగనుంది. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 45 గంటల వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించనున్నారు.
December 10, 2025