Ayalaan: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా R. రవికుమార్ దర్�
బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని
January 9, 2024Telugu Film Chamber of Commerce on Sankranthi Release Movies: రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేశాయి. సంక్రాంతి బ
January 9, 2024ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ కారణంగా చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదిక ప్రకారం, డిసెంబరులో సెరిబ్రల్ అటాక్కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణి�
January 9, 2024అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంత�
January 9, 2024సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని �
January 9, 2024ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప�
January 9, 2024ఈ ప్రకృతి చాలా అందమైంది.. ఎన్నో అందాలను తనలో దాచుకొని ఉంటుంది.. ఎన్నో అద్భుతాలను కలిగి ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మన దేశం దాటి పోలేము..ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చూపించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లోక�
January 9, 2024Ashika Ranganath Interview about Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరి
January 9, 2024ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ.. ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ మూవీలో అభినవ్ గోమటంతో పాటు శాలిని కొండెపూడి హీరోహీరో�
January 9, 2024భారత్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు
January 9, 2024కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయ�
January 9, 2024ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను
January 9, 2024నేషనల్ క్రష్ రష్మిక 2023 లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. చివరగా నటించిన యానిమల్ సినిమాలో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడు చాలా బిజీగా ఉన్నారు.. హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ చక్కర్లు కొడుతుంది.. ఈ న�
January 9, 2024Naa Saami Ranga Trailer: సంక్రాంతి సినిమాల జోరు మొదలయ్యింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్.. తమ ట్రైలర్స్ వదిలి హైప్ ను పెంచేశాయి. ఇక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నట్లు నాగార్జున కూడా ట్రైలర్ తో ద�
January 9, 2024ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు.
January 9, 2024కొత్త ఏడాది వేళ జపాన్ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరి�
January 9, 2024హైదరాబాద్లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతు�
January 9, 2024