Merugu Nagarjuna: ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.
Read Also: Jonnalagadda Padmavathi: పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్.. సీఎంఓ నుంచి పిలుపు..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారని.. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారని మంత్రి మేరుగ తెలిపారు. మతం మారినా.. ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారన్నారు. ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. కాగా.. ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించిందని చెప్పారు. నాలుగేళ్లలో 12శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Earthquake in Japan: జపాన్లో మరోసారి భారీ భూకంపం.. హడలిపోతున్న ప్రజలు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదని ఆరోపించారు. 2014లో టీడీపీతో కలిసి పని చేసిన పవన్.. తండ్రి, కొడుకులు అవినీతి పరులని చెప్పాడన్నారు. మరోవైపు.. ఈ నెల 19 న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!