Pakistan-India: పాక్ కీలక నిర్ణయం.. భారత్లో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ అంతర్గత అంశాలు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్తో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది.. దీనికోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించింది పాకిస్థాన్. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇదో ఊరట అని విశ్లేషిస్తున్నారు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో, భారత్తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇక, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్ జమర్ కైరాను వాణిజ్య మంత్రిగా నియమించారు.
Read Also: Telangana: సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ.. ఆ రెండు ప్రాజెక్టులపై ఫిర్యాదు..
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
అంతే కాదు.. తమ దేశాలతో వాణిజ్య సంబంధాలు మరియు ఒప్పందాలను మెరుగుపరచుకోవడానికి కనీసం 15 దేశాలలో ఇలాంటి వాణిజ్య అధికారులు మరియు మంత్రులను నియమించింది పాక్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను మార్చిన తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే, ప్రస్తుత నిర్ణయంపై విశ్లేషకులు మరియు ప్రజల నుండి కూడా తీవ్ర విమర్శలకు ఎదురవుతున్నాయి.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్థాన్ ప్రయోజనాలకు రాజీపడిందని, కాశ్మీర్ ప్రజల ఆశలను దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. భారత్తో వాణిజ్యం దిశగా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా కాశ్మీరీల అమ్మకం మాత్రమే కాదు, భారత ఆధిపత్యానికి మృదువైన లొంగుబాటుకు నాంది అవుతుందని సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకుడు నజీమ్ జెహ్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?