Tamil Nadu: మహిళను చంపి, గొయ్యి తవ్వుతుండగా రెండ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ఒక మహిళను హత్య చేసి, పూడ్చి పెట్టేందుకు గొయ్యి తవ్వుతుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో జరిగింది. హైవే వెంట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఓ కారులో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పూయ్చేందుకు గొయ్యి తవ్వుతుండా, ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మైనికనూర్ పోలీసులు సమచారం ప్రకారం.. ఇద్దరు నిందితులును అరెస్ట్ చేసి, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Read Also: Voter Slip: మీరు ఇంకా ఓటర్ స్లిప్ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
నిందితులను దివాకర్(24), అతని బంధువు ఇంద్రకుమార్(31)గా గుర్తించారు. 27 ఏళ్ల ప్రిన్సీ అనే బాధితురాలు తిరుప్పూర్లోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేస్తోంది. ఆమెకు దివాకర్తో పరిచయం ఏర్పడింది. దివాకర్, ప్రిన్సీలు రిలేషన్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, వీరి వివాహేతర సంబంధం వ్యవహారం దివాకర్ భార్య ఉమాభారతికి తెలియడంతో ప్రిన్సితో సంబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే దివాకర్ని డబ్బు, నగలు అడుగుతూ ప్రిన్సి వేధించేదని తెలిసింది.
దీంతో కోపంతో ప్రిన్సిని దివాకర్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో తనకు బంధువైన ఇంద్రకుమార్ని ఓమ్నీ వ్యాన్ తీసుకుని రావాలని కోరారు. ప్రిన్సీకి గిఫ్ట్ ఇచ్చే నెపంతో ఇద్దరు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. హత్య తర్వాత ఇంద్ర కుమార్ మృతదేహాన్ని కారులో తరలించగా, రామనాథపురం నుంచి బైకుతో కారును ఫాలో అయ్యాడు. ప్రిన్సీ మృతదేహాన్ని మధురై సమీపంలో పూడ్చిపెట్టాలని ఇద్దరు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పెట్రోలింగ్ అధికారులు కోడై రోడ్డు సమీపంలో పార్క్ చేసిన కారును తనిఖీ చేయగా వారి ప్లాన్ విఫలమైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!