Venu Goapl Reddy
Author- NTV Telugu-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
OPEC: యూఏఈ తర్వాత ఇరాక్ ఇప్పుడు సౌదీ అరేబియాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(OPEC)లో సౌదీ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, ఒపెక్ వీడేందుకు ఇరాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చముర ఉత్పత్తి కోటాపై సౌదీతో పలు దేశాలు విభేదిస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ ఒపెక్ను వీడింది. ఇప్పుడు ఒపెక్లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాన్ కూడా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. తమ చమురు ఉత్పత్తి కోటాను గణనీయంగా పెంచకపోతే ఒపెక్లో […] -
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
Shani Trayodashi 2026: జూన్ 27న శని త్రయోదశి వస్తోంది. శని త్రయోదశిని శని ప్రదోషం అని కూడా అంటారు. ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారు అంటే, అష్టమ శని, అర్ధాష్టమని శని, ఏలినాటి శని కాలం నడుస్తున్న వారు శనికి తైలాభిషేకం చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రభావం తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే, ఈ రోజున మనకు తెలియకుండా చేసే పొరపాట్ల […] -
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
డెన్మార్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభా, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రార్థనల కోసం పిలిచే ‘‘అజాన్’’ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డెన్మార్క్ ప్రభుత్వం భావిస్తోంది. డెన్మార్క్ వలసల వ్యవహారాల మంత్రి మోర్టెన్ బోడ్స్కోవ్ మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రాంతాలు ‘‘ఇస్లామాబాద్ శివార్లలా మారుతున్నాయి’’ అనే భావన కలుగుతోందని అన్నారు. డెన్మార్క్ ఇళ్ల పైకప్పులపై అజాన్ వినిపించకూడదు, దీనికి మా దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం డెన్మార్ […] -
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్లు బయటపెడుతానని […] -
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు భారత పర్యటనలో లభించిన అపూర్వ స్వాగతం గురించి గుర్తు చేసుకున్నారు. 2023 భారత పర్యటనకు వెళ్లినప్పుడు న్యూఢిల్లీలో వీధులన్నీ తన ఫోటోలతో, స్వాగత సందేశాలతో నిండిపోయాయని, తిరిగి వెళ్లే సమయంలో అదే పోస్టర్లపై ‘‘వచ్చినందుకు ధన్యవాదాలు’’ అనే సందేశాలు కనిపించాయని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సలుస్తి, మెలోనితో జరిగిన సంభాషణల్ని ‘‘జియోర్జియాస్ విజన్’’ పుస్తకంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో […] -
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
Ayodhya Ram mandir: అయోధ్య రామమందరంలో భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణానికి సంబంధించి గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు, సిట్ సిఫారసుల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్, కరుణేష్, లవ్కుష్ మిశ్రాలపై విచారణ జరపనున్నారు. ప్రధాన నిందితులైన లవ్కుష్ మిశ్రా, […] -
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
Ketan Agarwal case: దేశవ్యాప్తంగా పూణేకు చెందిన కేతన్ అగర్వార్ హత్య కేసు సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్య చేశారు. పూణేకు సమీపంలో ఉన్న లోహ్గఢ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్దామని చెప్పి, ఆ కోటపై నుంచి కేతన్ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. జూన్ 18న కేతన్ను ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత, సియా తన నోటి నుంచి తొలి అబద్ధాన్ని చెప్పింది. […] -
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Pakistan: ఆపరేషన్ సిందూర్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ సైనికులకు ఆ దేశ ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటిస్తూనే ఉంది. భారత్తో జరిగిన ఘర్షణలో తామే గెలిచామంటూ ఫేక్ ప్రచారం చేసుకుని, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి పొందాడు. ఇదే కాకుండా ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ తన సైనికులు జీతాలను 25 శాతం పెంచింది. ఆపరేషన్ సిందూర్ వల్ల కలిగిన […] -
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
Passport Fee: విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూలై 1, 2026 నుంచి పాస్పోర్టు ఫీజుల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పాస్పోర్ట్ నిబంధనల్ని సవరించి, కొత్త ఫీజుల్ని కేంద్రం అమలులోకి తీసుకురానుంది. దీంతో సాధారణ, తత్కాల్ పాస్పోర్టులతో పాటు ఇతర సేవల రుసుములు కూడా పెరుగనున్నాయి. పాస్పోర్ట్ ఫీజులను చివరిసారిగా 2012లో పెంచారు. 14 సంవత్సరాల తర్వాత ఈ మార్పు వచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా లేదా పునఃజారీ చేయబడిన […] -
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
Early Pregnancy Diet: మహిళలు గర్భం దాల్చిన తర్వాత పైనాపిల్, బొప్పాయి తినొద్దని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. వీటిని తింటే గర్భంపై ప్రభావం పడుతుందని, అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే, ఈ రెండు ఫలాలే ఎందుకు ఇలాంటి నిందలు ఎదుర్కొంటున్నాయి.? దీని వెనక కారణాలు, నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయిని తినకూడదా.? బొప్పాయి పచ్చిగా లేదా సగం పండిన పండ్లను తొనొద్దు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. […]
తాజావార్తలు
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఫౌజీ’, ‘ది ప్యారడైజ్’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!