Key facts about Aftab in Shraddha Walker's murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ కొత్త గర్ల్ఫ్రెండ్…
Court Relies On DNA Test, Jails Man For Raping Step-Daughter: ముంబైలోని ప్రత్యేక కోర్టు డీఏన్ఏ పరీక్ష నివేదికపై ఓ కేసులో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ అయిన సవతి కూతురుపై 2019 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. జూన్ 2020లో బాలిక తల్లికి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి తెలియజేసింది. అప్పటికే బాలిక 16 వారాల గర్భవతి. తరువాత గర్భాన్ని తీసేశారు.
Woman Tried To Open Plane Door At 37,000 Feet Because "Jesus Told Her": మతం మానవాళి మంచికోసం ఏర్పరుచున్నాం. కానీ అదే మతం తలకెక్కితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. తమ మతమే గొప్పదని, దేవుడు తమకు చెప్పాడని చెబుతూ అనాలోచిత పనులకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను రిస్క్ లో పడేసింది. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఓ విమానం ఓ యువతి ప్రవర్తన కారణంగా…
Measles Outbreak in maharashtra, Mumbai Worst-Hit: మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700కు మించి కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబై నగరంలోనే 10 మంది మరణించారు. ముంబై ప్రాంతంలో నవంబర్ 28 నాటికి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం కొత్తగా ముంబైలో మరో…
Kerala lesbian couple pose as brides for wedding photoshoot: ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చిన్న వయసులో ప్రేమ పెరుగుతూ పెద్దదైంది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా.. వారిని ఎదురించి ఒకటి కావాలని అనుకుంటున్నారు. అయితే తమ వివాహం ముందు గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. దీంట్లో ఇద్దరు యువతులు తమ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తమ వెడ్డింగ్ షూట్కు సంబంధించి ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పంచుకున్నారు.
Bull Runs Through Congress' Gujarat Rally, Ashok Gehlot Blames BJP: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మంగళవారంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే బీజేపీని తట్టుకుని ఏ మేరకు పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇదిలా ఉంటే చివరిరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
UP man dies of heart attack while dancing at wedding event: ఇటీవల యువతతో పాటు అన్ని ఏజ్ గ్రూపుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారింది. ఉన్నట్టుండీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులను ఇటీవల చూస్తున్నాం. మారుతున్న జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. చివరకు మూడు పదుల వయస్సులోపు ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతున్నారు.
Minister Prashanth Reddy's sensational comments on YS Rajasekhar Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అయిందని అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడతా అని కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేశారంటూ విమర్శించారు. రాజశేఖర్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నాను. తెలంగాణ విషయంపై అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బ్లాక్…
RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Kerala Woman physically assaulted in Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. యువతి నిస్సాహాయక స్థితిని ఆసరా చేసుకుని బైక్ ట్యాక్సీ డ్రైవర్, అతని మరో సహచరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడతల వారీగా ఇద్దరు యువకులు, యువతిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు పశ్చిమబెంగాల్ కు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.