Gujarat Elections: కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో ఎద్దు హల్చల్.. బీజేపీపై ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bull Runs Through Congress’ Gujarat Rally, Ashok Gehlot Blames BJP: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మంగళవారంతో గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తోంది. అయితే బీజేపీని తట్టుకుని ఏ మేరకు పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇదిలా ఉంటే చివరిరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
Read Also: Heart Attack: విషాదం.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ఇదిలా ఉంటే గుజరాత్ మోహసానాలో సోమవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ర్యాలీలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ఓ ఎద్దు ర్యాలీలోకి ప్రవేశించి హల్చల్ చేసింది. ఎద్దును చూసి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఎద్దు, ప్రజలను చూసి అటూ ఇటూ పరిగెత్తింది. దీంతో వేదికపై ఉన్న గెహ్లాట్ ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు, అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇది బీజేపీ కుట్ర అని.. కాంగ్రెస్ సమావేశానికి భంగం కలిగించడానికి ఇలాంటి పనులు చేస్తారని గెహ్లాట్ విమర్శించారు.
182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1,5వ తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరనుంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఫలితాలతో పాటు గుజరాత్ ఫలితాలు వెల్లడవనున్నాయి. తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల బరిలో ఉంది. దీంతో గుజరాత్ లో త్రిముఖ పోటీ జరగనుంది.
Bull in Congress Rally
Nifty is at ATH🔥🔥 pic.twitter.com/TU9R6miyCJ
— Ashish Kumar (@BaapofOption) November 28, 2022
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?