Air India: న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా అనే వ్యక్తిని కనుక్కునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడు ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారనే విషయం తెలిసి అతని సొంత నగరం ముంబైకి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరగా అతడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు.
Justice Nazeer, part of Ayodhya verdict, ends farewell speech with this shloka: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం ప్రశంసించించింది. అబ్దుల్ నజీర్ పదవీ విరమణ రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం ప్రసంగించారు. జస్టిస్ నజీర్ లౌకికవాదానికి నిజమైన స్వరూపం అని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ప్రశంసించారు.
Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
Delhi Road Accident: ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కారులో ఉన్న నిందితులు యువతి శరీరంతో కారును నడిపారని తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు 13 కిలోమీటర్లు కారు కింద బాధితురాలు అంజలి సింగ్ శరీరంతో కారును వేగంగా పోనిచ్చినట్లు సీసీ కెమరా పుటేజీల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా 9 పోలీస్ వ్యాన్లు ఉన్నా కూడా ప్రమాదానికి కారణం అయిన కారును గుర్తించలేకపోయారు.
Actor Satish Shah's Response To Racist Comment At UK's Heathrow Airport: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా.. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్నా.. ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నా బ్రిటన్ కు బుద్ధి రావడం లేదు. అక్కడ కొంతమంది ప్రజలు ఇంకా జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించిందనే సోయి కూడా లేదు. చివరకు తమన ఆర్థిక పరిస్థిని చక్కదిద్దే బాధ్యతను భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ కు అప్పగించారు.
Bengaluru Horror: బెంగళూర్ లో భయానక ఘటన సంభవించింది. రైల్వే స్టేషన్ లో ఓ డ్రమ్ములో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం 1లో చెత్త డ్రమ్ ను శుభ్రపరిచే సమయంలో మృతదేహాన్ని గుర్తించారు. దుర్వాసన రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
pakistan divided into 3 parts: దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే.. మరోవైపు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ), బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది చెబుతున్నదాని ప్రకారం మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ మూడు భాగాలు అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ లో కీలమైన ప్రావిన్సులు అయిన బలూచిస్తాన్, ఖబర్ ఫఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు వరసగా దాడులకు…
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
Shraddha Walkar Case: యావత్ దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్దావాకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెలుగులోకి రావడంతో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం శ్రద్ధావాకర్ శరీర భాగాలను పారేసిన ప్రాంతం నుంచి ఎముకలు, వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. డిఎన్ఎ మైటోకాన్డ్రియల్ ప్రొఫైలింగ్ కోసం పోలీసులు పంపిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా వాకర్ వే అని తేలింది. అటవీ ప్రాంతంలో దొరికన వెంట్రుకలు, ఎముకలు శ్రద్ధా తండ్రి, సోదరుడి డీఎన్ఏతో…
Paris-bound Air India flight suffers ‘flap issue’ mid-air, returns to Delhi: ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఎగిరేందుకు సహాయపడే ‘ఫ్లాప్స్’లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిరిండియా విమానం పారిస్ బయలుదేరింది. అయితే ప్రయాణం ప్రారంభం అయిన 35 నిమిషాల తర్వాత గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ ప్రకటించింది.…