భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మొబైల్ నెట్వర్క్ లేకుండా యూజర్లు వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్ను ప్రకటించింది. ప్రభుత్వం నేతృత్వంలోని టెలికాం కంపెనీ ఎంపిక చేసిన ప్రాంతాలలో VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులు సెల్యులార్ నెట్వర్క్కు బదులుగా Wi-Fi కనెక్షన్ని ఉపయోగించి కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ చర్య BSNLను జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్లేయర్లతో సమానంగా తీసుకువస్తుంది. వారు ఇప్పటికే […]
దీపావళికి ముందు విమాన ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధిక టిక్కెట్ ధరల పెంపుపై విమానయాన సంస్థలను హెచ్చరించింది. పండుగ సీజన్లో ప్రయాణీకులు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా విమాన సామర్థ్యాన్ని పెంచాలని, ఛార్జీలను తక్కువగా ఉంచాలని నియంత్రణ సంస్థ అన్ని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒక ప్రకటనలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణీకులపై అధిక టిక్కెట్ రేట్ల […]
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభమైంది. స్మా్ర్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ లో సామ్ సంగ్, వివో, రియల్ మీ ఫోన్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది.ఫ్లిప్కార్ట్ అధికారికంగా అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ను ప్రారంభించింది. వినియోగదారులు విస్తృత శ్రేణి స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లపై గణనీయమైన తగ్గింపులు, […]
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక […]
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. కాల్స్, మెసేజెస్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్ల ను కలిగి ఉంది. అయితే ఇటీవల బ్యాంకింగ్ సెక్టార్, వ్యాపార సంస్థలు వాట్సాప్ ను యూజ్ చేస్తున్నాయి. ప్రమోషనల్ మెసేజెస్ ను యూజర్లకు పంపిస్తున్నాయి. ఈ సందేశాలు ఆఫర్లు, సేవలు, డిస్కౌంట్ల గురించి ఉండవచ్చు. ఈ పదే పదే వచ్చే WhatsApp సందేశాల వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. ఆఫీస్ […]
ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో […]
కారు కొన్న తర్వాత, వాహనదారులు తరచుగా వివిధ రకాల యాక్సెసరీలను ఇన్స్టాల్ చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన యాక్సెసరీలలో డ్యాష్ క్యామ్ ఒకటి. ప్రయాణ సమయంలో డ్యాష్ కెమెరా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కారును రోడ్డుపై సురక్షితంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా డ్రైవర్కు రక్షణను అందిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలు, బీమా మోసాలు, లేదా ఇతర సంఘటనలను నిశ్శబ్ద సాక్షిగా రికార్డ్ చేస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కూడా ఇది వీడియోను రికార్డ్ చేస్తుంది. […]
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మరి మీ డబ్బును ఊరికే ఎందుకు పోగొట్టుకుంటారు. బ్యాంకుల్లో రూ. 1.84 లక్షల కోట్ల క్లెయిమ్ చేయని డబ్బును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ కుటుంబంలో ఎవరైనా ఖాతాల్లో క్లెయిమ్ చేయని డబ్బు జమ చేసి ఉంటే మీరు ఇలా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను తిరిగి పొందడంలో ప్రజలకు సహాయపడటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “మీ మూలధనం, మీ హక్కు” ప్రచారాన్ని ప్రారంభించారు. […]
ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల భారీ వేతనంతో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారు బ్యాలెన్స్ షీట్ విశ్లేషణ, మదింపు, క్రెడిట్ ప్రతిపాదనల అంచనా, క్రెడిట్ పర్యవేక్షణలో నైపుణ్యాలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి […]
బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ లో చోటు చేసుకుంది. Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. […]