-
Ratna Debnath: ‘నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది’.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పుల అనంతరం ఆర్జీ కార్ అత్యాచారం-హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిని తన కుమార్తె మరణంతో పోల్చుతూ ఆమె భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పానిహటి నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రత్న దేబ్నాథ్, ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నేను […] -
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఘన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 5,000 ఏళ్ల పురాతన యుద్ధ కళ ‘శిలంబం’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కె. పజనివేల్ కు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా […] -
Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
OPPO చైనాలో కొత్త Oppo Pad 6 టాబ్లెట్ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన ప్యాడ్ 5కు అప్గ్రేడ్ వెర్షన్గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మెరుగైన డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటోంది. ఒప్పో ప్యాడ్ 6లో 12.1 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. ఈ ప్యానెల్ 3000 × 2120 పిక్సెల్ రిజల్యూషన్తో పాటు 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇస్తుంది. 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ వల్ల స్క్రీన్ […] -
CM Vijay: రైతన్నలకు తీపికబురు.. పంట రుణమాఫీ ప్రకటించిన సీఎం విజయ్
వ్యవసాయ రంగానికి ఊరట కల్పించే కీలక నిర్ణయంగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సహకార బ్యాంకుల పంట రుణమాఫీ పథకాన్ని సోమవారం ప్రకటించారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా రుణభారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కల్పించనుంది. సన్నకారు రైతులకు పూర్తి రుణమాఫీ ఈ పథకం కింద సన్నకారు రైతులకు రూ.50,000 వరకు ఉన్న సహకార బ్యాంకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. అలాగే పెద్ద […] -
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్టాప్.. ఆసుస్ VM441 AiO భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
ASUS భారత మార్కెట్లో తన కొత్త ASUS VM441 AiO ఆల్-ఇన్-వన్ డెస్క్టాప్ PCను విడుదల చేసింది. బయటకు చూస్తే సాధారణ మానిటర్లా కనిపించే ఈ పరికరం లోపల పూర్తిస్థాయి AI PC సామర్థ్యాలను కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్తో వచ్చిన పరిశ్రమలోని తొలి ఆల్-ఇన్-వన్ డెస్క్టాప్ ఇదేనని ఆసుస్ ప్రకటించింది. ఈ కొత్త డివైస్ కోపైలట్+ PC కేటగిరీకి చెందినది. ముఖ్యంగా ఆన్-డివైస్ AI ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. ఇందులో […] -
Redmi 15 5G, Note 15 5G: భారీగా పెరిగిన రెడ్మీ 5G ఫోన్ల ధరలు!.. కొత్త ధరలు ఇవే
మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్ కొనాలని భావిస్తున్న వినియోగదారులకు రెడ్మీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెడ్మీ 15 5G, రెడ్మీ Note 15 5G స్మార్ట్ఫోన్ల ధరలను పెంచినట్లు సమాచారం. రెండు ఫోన్ల అన్ని వేరియంట్లపై ఏకరీతిగా రూ.2,000 పెంపు అమలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. లీకైన షియోమీ అంతర్గత పత్రం ద్వారా ఈ ధరల పెంపు వెలుగులోకి వచ్చింది. టిప్స్టర్ సంజు చౌదరి తన ‘X’ […] -
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం, మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరుగుతోంది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ఈ వేడుక, సినిమా, సంగీతం, నాటక రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరిస్తోంది. ఈ ఏడాది పద్మ పురస్కార గ్రహీతల జాబితాలో దివంగత నటుడు ధర్మేంద్ర, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆర్. మాధవన్ వంటి ప్రముఖ పేర్లు ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఈ ప్రముఖులకు ఈ పురస్కారాలను […] -
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ సేవలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో వందలాది మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గోండోలా రోప్ వే లో ఉన్న అన్ని […] -
Team India: జూన్లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు!
ఐపీఎల్ 19వ సీజన్ క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ తో సీజన్ ముగియనున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భారత జట్టు మైదానంలోకి తిరిగి రానుంది. జూన్ నెలలో మ్యాచ్లు నిరంతరాయంగా జరుగుతాయి. భారత జట్టు జూన్లో మొత్తం ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ముఖ్యంగా, టెస్టులు, వన్డేలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్లతో ఈ మ్యాచ్లు ఒక నెల వ్యవధిలోనే జరగనున్నాయి. అంటే, ప్రస్తుతం […] -
Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు తర్వాత రాష్ట్రంలో నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. హౌరా నగరంలో పేరుమోసిన నేరస్థుడు ఆకాష్ సింగ్ను హౌరా పోలీసులు అదుపులోకి తీసుకుని లోదుస్తుల్లో వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఆకాష్ సింగ్ను మాలిపంచ్ఘరా, గోలబారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు నేరస్థలాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో జరిగిన నేరాలను ఛేదించే క్రమంలో, అతను నేరాలను ఎలా […]
తాజావార్తలు
-
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
-
NTR: త్వరలోనే సెట్స్లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
-
Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?